ETV Bharat / state

పేదలకు కూరగాయలు పంచిన తెదేపా నాయకులు

మద్దికెర మండలం అగ్రహారంలో పనులు లేక ఇబ్బందులు పడుతున్న పేదలకు తెదేపా నాయకులు కూరగాయలు పంచి పెట్టారు.

author img

By

Published : Apr 26, 2020, 2:37 PM IST

tdp leaders distributed vegetables for poor in maddikera mandal
పేదలకు కూరగాయలు పంచుతున్న మద్దికేర మండలం తెదేపా నాయకులు

లాక్​డౌన్​ వల్ల పనులు లేక ఇబ్బందులు పడుతున్న పేదలను ఆదుకునేందుకు తెదేపా నేతలు ముందుకొచ్చారు. కర్నూలు జిల్లా మద్దికెర మండలం అగ్రహారంలోని తెదేపా నాయకులు.. పేదలకు కూరగాయలు పంపిణీ చేశారు. ఆదివారం ఇంటింటికీ తిరిగి సుమారు 15 వందల కుటుంబాలకు అందించారు.

ఇదీ చదవండి:

లాక్​డౌన్​ వల్ల పనులు లేక ఇబ్బందులు పడుతున్న పేదలను ఆదుకునేందుకు తెదేపా నేతలు ముందుకొచ్చారు. కర్నూలు జిల్లా మద్దికెర మండలం అగ్రహారంలోని తెదేపా నాయకులు.. పేదలకు కూరగాయలు పంపిణీ చేశారు. ఆదివారం ఇంటింటికీ తిరిగి సుమారు 15 వందల కుటుంబాలకు అందించారు.

ఇదీ చదవండి:

బిర్యానీ ప్యాకెట్లు పంపిణీ చేసిన హిజ్రాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.