ETV Bharat / state

'ఓ వైపు కావాలంటూనే... మరో వైపు కేసులు వేస్తున్నారు'

author img

By

Published : Feb 8, 2020, 6:27 PM IST

కర్నూలులో ఏపీ సీఎం కప్ సెపక్ తక్రా పోటీలను మంత్రి అనిల్ కుమార్ ప్రారంభించారు. కర్నూలుకు హైకోర్టు రావాలంటూనే.. మరో వైపు అడ్డుకునేందుకు తెదేపా నాయకులు కేసులు వేస్తున్నారని ఆరోపించారు.

ఓ వైపు కావాలంటూనే...మరో వైపు కేసులు వేస్తున్నారు
ఓ వైపు కావాలంటూనే...మరో వైపు కేసులు వేస్తున్నారు
ఓ వైపు కావాలంటూనే...మరో వైపు కేసులు వేస్తున్నారు

కర్నూలుకు హైకోర్టు రావాలంటూనే.. మరో వైపు అడ్డుకునేందుకు తెదేపా నాయకులు కేసులు వేస్తున్నారని మంత్రి అనిల్ కుమార్ ఆరోపించారు. కర్నూలు ఔట్​డోర్ స్టేడియంలో ఏపీ సీఎం కప్ సెపక్ తక్రా పోటీలను మంత్రి గుమ్మనూరి జయరాంతో కలసి ఆయన ప్రారంభించారు. శ్రీశైలం ప్రాజెక్టుకు నిధుల కేటాయింపుపై ప్రభుత్వం పరిశీలిస్తోందని చెప్పారు. రాయలసీమకు రిజర్వాయర్లను తీసుకొచ్చిన ఘనత వైఎస్ఆర్​కే దక్కుతుందన్నారు. చంద్రబాబు హయాంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదని విమర్శించారు.

ఓ వైపు కావాలంటూనే...మరో వైపు కేసులు వేస్తున్నారు

కర్నూలుకు హైకోర్టు రావాలంటూనే.. మరో వైపు అడ్డుకునేందుకు తెదేపా నాయకులు కేసులు వేస్తున్నారని మంత్రి అనిల్ కుమార్ ఆరోపించారు. కర్నూలు ఔట్​డోర్ స్టేడియంలో ఏపీ సీఎం కప్ సెపక్ తక్రా పోటీలను మంత్రి గుమ్మనూరి జయరాంతో కలసి ఆయన ప్రారంభించారు. శ్రీశైలం ప్రాజెక్టుకు నిధుల కేటాయింపుపై ప్రభుత్వం పరిశీలిస్తోందని చెప్పారు. రాయలసీమకు రిజర్వాయర్లను తీసుకొచ్చిన ఘనత వైఎస్ఆర్​కే దక్కుతుందన్నారు. చంద్రబాబు హయాంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదని విమర్శించారు.

ఇదీ చదవండి:

కరోనా వైరస్ కన్నా వైకాపా చాలా ప్రమాదకరం: చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.