ETV Bharat / state

కలెక్టరేట్ ఎదుట విద్యార్థి సంఘం నాయకుల ఆందోళన

author img

By

Published : Oct 20, 2020, 5:25 PM IST

కర్నూలు కలెక్టర్ కార్యాలయం ఎదుట విద్యార్థి సంఘం నాయకులు ఆందోళన చేపట్టారు. అక్రమాలకు పాల్పడిన సర్వశిక్షా అభియాన్ అధికారులపై చర్యలు తీసుకోవాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Student community
విద్యార్థి సంఘం నాయకుల ఆందోళన

సీజనల్ హాస్టళ్లలో అక్రమాలకు పాల్పడిన సర్వశిక్షా అభియాన్ అధికారులపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘం నాయకులు డిమాండ్ చేశారు. కర్నూలు కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టిన వారు డిజిటల్ స్మార్ట్ క్లాస్ పరికరాల కొనుగోలులో అవీనీతికి పాల్పడిన అధికారులపై సమగ్ర విచారణ జరపాలని కోరారు. అధికారులు అవినీతికి పాల్పడుతుంటే జిల్లా కలెక్టర్ చుస్తూ ఊరుకోవడం సరికాదని హితవు పలికారు.

సీజనల్ హాస్టళ్లలో అక్రమాలకు పాల్పడిన సర్వశిక్షా అభియాన్ అధికారులపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘం నాయకులు డిమాండ్ చేశారు. కర్నూలు కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టిన వారు డిజిటల్ స్మార్ట్ క్లాస్ పరికరాల కొనుగోలులో అవీనీతికి పాల్పడిన అధికారులపై సమగ్ర విచారణ జరపాలని కోరారు. అధికారులు అవినీతికి పాల్పడుతుంటే జిల్లా కలెక్టర్ చుస్తూ ఊరుకోవడం సరికాదని హితవు పలికారు.

ఇవీ చూడండి...

పాణ్యంలో బస్సు బోల్తా.. తృటిలో తప్పిన పెను ప్రమాదం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.