ETV Bharat / state

రెండో రోజు శ్రీలక్ష్మీ దేవిగా అమ్మవారి దర్శనం

author img

By

Published : Oct 18, 2020, 8:59 PM IST

కర్నూలులో చిన్న అమ్మవారిశాలలో శ్రీలక్ష్మి దేవి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. రెండో రోజు దసరా ఉత్సవాల్లో భాగంగా భక్తులు అమ్మవారిని దర్శించుకొని తరించారు.

Srilakshmi appeared On the second day
రెండో రోజు శ్రీలక్ష్మీ దేవిగా అమ్మవారి దర్శనం


రెండో రోజు శరన్నవరాత్రి ఉత్సవాలు కర్నూలులో భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. నగరంలోని దేవాలయల్లో దసరా ఉత్సవాలు సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక అలంకరణలు చేశారు.

చిన్న అమ్మవారిశాలలో శ్రీలక్ష్మి దేవి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు.


రెండో రోజు శరన్నవరాత్రి ఉత్సవాలు కర్నూలులో భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. నగరంలోని దేవాలయల్లో దసరా ఉత్సవాలు సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక అలంకరణలు చేశారు.

చిన్న అమ్మవారిశాలలో శ్రీలక్ష్మి దేవి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు.

ఇవీ చూడండి:

'తుంగభద్ర పుష్కరాల పనులు త్వరగా ప్రారంభించాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.