ETV Bharat / state

నంద్యాల రైల్వేస్టేషన్​ను పరిశీలించిన దక్షిణ మధ్య రైల్వే జీఎం - నంద్యాల రైల్వే స్టేషన్​ అభివృద్ధి కార్యక్రమాలు

కర్నూలు జిల్లా నంద్యాల రైల్వేస్టేషన్​ను దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్​ గజానన్ మాల్యా పరిశీలించారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

south central railway
నంద్యాల రైల్వేస్టేషన్​ను పరిశీలించిన దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్​ గజానన్ మాల్యా
author img

By

Published : Sep 13, 2021, 12:45 PM IST

కర్నూలు జిల్లా నంద్యాల రైల్వేస్టేషన్​ను దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్​ గజానన్ మాల్యా తనిఖీ చేశారు. రైల్వేస్టేషన్​లో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. స్టేషన్​లో ఇటీవల నూతనంగా నిర్మించిన రన్నింగ్ రూమ్​ను ప్రారంభించారు. రైల్వే స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు. రైల్వేస్టేషన్​లో ఉన్న లోడింగ్ ఆన్ లోడింగ్ పాయింట్ మార్పు తదితర అంశాలపై చర్చించారు.

కర్నూలు జిల్లా నంద్యాల రైల్వేస్టేషన్​ను దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్​ గజానన్ మాల్యా తనిఖీ చేశారు. రైల్వేస్టేషన్​లో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. స్టేషన్​లో ఇటీవల నూతనంగా నిర్మించిన రన్నింగ్ రూమ్​ను ప్రారంభించారు. రైల్వే స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు. రైల్వేస్టేషన్​లో ఉన్న లోడింగ్ ఆన్ లోడింగ్ పాయింట్ మార్పు తదితర అంశాలపై చర్చించారు.

ఇదీ చదవండి:

BOARDS MEETING: ఇవాళ కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల భేటీ

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.