ETV Bharat / state

సిద్ధాపురం చెరువుకు గండి.. ఆందోళనలో అన్నదాతలు

author img

By

Published : Dec 5, 2021, 8:02 AM IST

కర్నూలు జిల్లా ఆత్మకూరు మండలం సిద్దాపురం చెరువుకు గండి పడి నీరంతా వృథాగా పోతోంది. తమ పంటపొలాలు ముంపునకు గురయ్యే ప్రమాదముందని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.

siddhapuram-pond-embankment-damaged-and-water-wasted
సిద్ధాపురం చెరువుకు గండి.. ఆందోళనలో అన్నదాతలు
సిద్ధాపురం చెరువుకు గండి..

కర్నూలు జిల్లా ఆత్మకూరు మండలంలోని సిద్ధాపురం చెరువుకు గండి పడింది. పెద్ద ఎత్తున నీరు వృథాగా పోతోంది. దీంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గండి కారణంగా పొలాలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందని.. గండిని త్వరగా పూడ్చాలని రైతులు కోరుతున్నారు.

ఇదీ చూడండి: JAWAD CYCLONE UPDATES IN AP : తప్పిన ముప్పు..బలహీనపడిన 'జవాద్'

సిద్ధాపురం చెరువుకు గండి..

కర్నూలు జిల్లా ఆత్మకూరు మండలంలోని సిద్ధాపురం చెరువుకు గండి పడింది. పెద్ద ఎత్తున నీరు వృథాగా పోతోంది. దీంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గండి కారణంగా పొలాలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందని.. గండిని త్వరగా పూడ్చాలని రైతులు కోరుతున్నారు.

ఇదీ చూడండి: JAWAD CYCLONE UPDATES IN AP : తప్పిన ముప్పు..బలహీనపడిన 'జవాద్'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.