అక్రమ మద్యం తరలిస్తున్న వ్యక్తిని కర్నూలు తాలూకా పోలీసులు అరెస్టు చేశారు. న్యాయమూర్తి ముందు నిందితుడిని హాజరుపరిచే ముందు కరోనా పరీక్షలు నిర్వహించారు. పరీక్షల్లో నిందితుడికి కరోనా సోకినట్లు నిర్థరణ అయ్యింది. దీంతో అప్రమత్తమైన పోలీస్ అధికారులు పోలీస్ స్టేష్ మెుత్తాన్ని శానిటైజేషన్ చేశారు. నిందితుడు కడప జిల్లాకు చెందిన వ్యక్తిగా అధికారులు వెల్లడించారు.
ఇదీ చదవండి: వామ్మో వానరాలు...బయటకొస్తే అంతే సంగతి