ETV Bharat / state

నంద్యాలలో ఆర్టీసీ బస్సులు ప్రారంభం

కర్నూలు జిల్లా ఆర్టీసీ డిపోల్లో బస్సులు రోడ్డెక్కయి. నంద్యాల నుంచి 22 బస్సులను తిప్పుతున్నారు.

author img

By

Published : May 21, 2020, 11:25 AM IST

22 buses from Nandala RTC depot
నంద్యాలలో ఆర్టీసీ బస్సులు ప్రారంభం

లాక్ డౌన్ లో నిలిచిన ఆర్టీసీ బస్సులు.. తిరిగి ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో కర్నూలు జిల్లా నంద్యాల ఆర్టీసీ డిపో నుంచి 22 బస్సులను ఇతర ప్రాంతాలకు నడపనున్నారు.

కర్నూలుకు 12, బేతంచర్లకు 4, రుద్రవరానికి 3, బనగానపల్లెకు 2 బస్సులను తిప్పుతున్నారు. కరోనా ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు డిపో మేనేజర్ సర్దార్ తెలిపారు. తొలుత నంద్యాల నుంచి కర్నూలుకు బస్సును పంపించారు.

లాక్ డౌన్ లో నిలిచిన ఆర్టీసీ బస్సులు.. తిరిగి ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో కర్నూలు జిల్లా నంద్యాల ఆర్టీసీ డిపో నుంచి 22 బస్సులను ఇతర ప్రాంతాలకు నడపనున్నారు.

కర్నూలుకు 12, బేతంచర్లకు 4, రుద్రవరానికి 3, బనగానపల్లెకు 2 బస్సులను తిప్పుతున్నారు. కరోనా ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు డిపో మేనేజర్ సర్దార్ తెలిపారు. తొలుత నంద్యాల నుంచి కర్నూలుకు బస్సును పంపించారు.

ఇదీ చదవండి:

రాష్ట్రంలో ఆర్టీసీ బస్సు సర్వీసులు ప్రారంభం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.