ETV Bharat / state

కర్నూలు జిల్లాలో ఊపందుకున్న నామినేషన్ల పర్వం

author img

By

Published : Mar 11, 2020, 5:29 PM IST

కర్నూలు జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల పర్వం ఊపందుకుంది. జిల్లా పరిషత్, మండల పరిషత్ కార్యాలయాల వద్ద ఎలాంటి ఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

nominations have been buzzing in kurnool district over local elections
కర్నూలు జిల్లాలో ఊపందుకున్న నామినేషన్ల పర్వం
కర్నూలు జిల్లాలో ఊపందుకున్న నామినేషన్ల పర్వం

స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కర్నూలు జిల్లాలో నామినేషన్ల సందడి నెలకొంది. జిల్లాలో 53 జడ్పీటీసీ స్థానాలు, 805 ఎంపీటీసీ స్థానాల్లో ఎన్నికలు జరగనున్నాయి. నామినేషన్లకు చివరి రోజు సందర్భంగా.. జిల్లా పరిషత్, మండల పరిషత్ కార్యాలయాల వద్ద సందడి నెలకొంది. కార్యాలయాల వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లాలోని నంద్యాలలో ఇద్దరు అభ్యర్థులు నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. నాలుగో వార్డు నుంచి రమేష్ భాజపా తరుపున, పదవ వార్డుకు వైకాపా నుంచి కత్తి శంకర్ నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు.

కర్నూలు జిల్లాలో ఊపందుకున్న నామినేషన్ల పర్వం

స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కర్నూలు జిల్లాలో నామినేషన్ల సందడి నెలకొంది. జిల్లాలో 53 జడ్పీటీసీ స్థానాలు, 805 ఎంపీటీసీ స్థానాల్లో ఎన్నికలు జరగనున్నాయి. నామినేషన్లకు చివరి రోజు సందర్భంగా.. జిల్లా పరిషత్, మండల పరిషత్ కార్యాలయాల వద్ద సందడి నెలకొంది. కార్యాలయాల వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లాలోని నంద్యాలలో ఇద్దరు అభ్యర్థులు నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. నాలుగో వార్డు నుంచి రమేష్ భాజపా తరుపున, పదవ వార్డుకు వైకాపా నుంచి కత్తి శంకర్ నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు.

ఇదీ చదవండి:

కర్నూలులో యథేచ్చగా కోడ్ ఉల్లంఘనలు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.