ETV Bharat / state

నంద్యాల పురపాలక సంఘం ఛైర్మన్​గా షేక్ మాబున్ని - నంద్యాల పురపాలక సంఘం తాజా వార్తలు

కర్నూలు జిల్లా నంద్యాల మున్సిపల్​ ఛైర్​పర్సన్​గా షేక్​ మాబున్ని ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వైస్​ ఛైర్మన్​గా గంగిశెట్టి శ్రీధర్​ ఏకగ్రీవమయ్యారు.

nandyala municipal chairperson
నంద్యాల పురపాలక సంఘం ఛైర్మన్​
author img

By

Published : Mar 18, 2021, 3:55 PM IST

కర్నూలు జిల్లా నంద్యాల మున్సిపల్ ఛైర్​పర్సన్​గా షేక్ మాబున్ని, వైస్ ఛైర్మన్​గా గంగిశెట్టి శ్రీధర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నంద్యాల పురపాలక సంఘం కార్యాలయ సమావేశ గదిలో ప్రిసైడింగ్ అధికారి రామసుందర్ రెడ్డి ఎన్నిక పక్రియను చేపట్టారు. ఛైర్​పర్సన్​గా ఎన్నికైన షేక్ మాబున్ని ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి అభినందించారు. నంద్యాల అభివృద్ధికి కృషి చేస్తానని ఛైర్​పర్సన్​గా ఎన్నికైన షేక్ మాబున్ని తెలిపారు.

ఇదీ చదవండి:

కర్నూలు జిల్లా నంద్యాల మున్సిపల్ ఛైర్​పర్సన్​గా షేక్ మాబున్ని, వైస్ ఛైర్మన్​గా గంగిశెట్టి శ్రీధర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నంద్యాల పురపాలక సంఘం కార్యాలయ సమావేశ గదిలో ప్రిసైడింగ్ అధికారి రామసుందర్ రెడ్డి ఎన్నిక పక్రియను చేపట్టారు. ఛైర్​పర్సన్​గా ఎన్నికైన షేక్ మాబున్ని ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి అభినందించారు. నంద్యాల అభివృద్ధికి కృషి చేస్తానని ఛైర్​పర్సన్​గా ఎన్నికైన షేక్ మాబున్ని తెలిపారు.

ఇదీ చదవండి:

తాడిపత్రి మున్సిపల్‌ ఛైర్మన్‌గా జేసీ ప్రభాకర్‌రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.