మహర్షి సినిమాలో నటించే అవకాశం రావడం సంతోషంగా ఉందని గురుస్వామి అన్నారు. కర్నూల్లో జరిగిన వీ3 ఫౌండేషన్ మొదటి వార్షికోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. రైతులకు వ్యవసాయ పనిముట్లను అందజేశారు. ప్లాస్టిక్ వాడకం బదులు జూట్ బ్యాగ్ లను వాడాలని నిర్వహకులు అవగాహన కల్పించారు.
ఇదీ చదవండి: శ్రీశైలంలో బైబిల్ కలకలం... అసలు ఏం జరిగిందంటే?