ETV Bharat / state

మల్లన్న కొండపై మహాశివరాత్రి - శ్రీశైలంలో పాగాలంకరణ తాజా వార్తలు

శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. తెల్లవారుజామున 2.30 గంటల నుంచి ప్రారంభమైన స్వామి, అమ్మవార్ల దర్శనానికి భక్తులు పోటెత్తారు. సాయంత్రం స్వామివార్లకు ప్రభోత్సవం నిర్వహించనున్నారు. రాత్రి 10 గంటల నుంచి పాగాలంకరణ, లిగోద్భవకాల మహాన్యాస రుద్రాభిషేకం కన్నుల పండువగా జరుపనున్నారు. రాత్రి 12 గంటలకు శ్రీభమరాంబ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవ కల్యాణం అంగరంగవైభవంగా నిర్వహించనున్నారు.

maha sivaratri celabrations at srisailam
శ్రీశైలంలో వైభవంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు
author img

By

Published : Feb 21, 2020, 9:06 AM IST

శ్రీశైలంలో వైభవంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు

శ్రీశైలంలో వైభవంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు

ఇవీ చూడండి...

శ్రీశైలంలో వైభవంగా మహాశివరాత్రి... లక్షలాదిగా తరలివచ్చిన భక్తులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.