ETV Bharat / state

నంద్యాలలో పోలీసుల వాహన ర్యాలీ

author img

By

Published : Jul 11, 2020, 8:14 PM IST

కర్నూలు జిల్లా నంద్యాలలో పోలీసులు వాహన ర్యాలీ నిర్వహించారు. కరోనా వైరస్ కేసులు పెరుగుతుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కనీస జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

kurnool dst nandyala police done rally in city about awareness on corona virus
kurnool dst nandyala police done rally in city about awareness on corona virus

పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా కర్నూలు జిల్లా నంద్యాలలో పోలీసులు వాహన ర్యాలీ నిర్వహించారు. ప్రజలకు కరోనా వైరస్​పై అవగాహన కల్పించారు. పట్టణంలోని శ్రీనివాస సెంటర్ నుంచి ఆత్మకూరు బస్టాండ్ మీదుగా గాంధీ చౌక్, ఆర్టీసి బస్టాండ్, సలీమ్ నగర్ టెక్కే రహదారుల్లో ర్యాలీ చేశారు.

పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా కర్నూలు జిల్లా నంద్యాలలో పోలీసులు వాహన ర్యాలీ నిర్వహించారు. ప్రజలకు కరోనా వైరస్​పై అవగాహన కల్పించారు. పట్టణంలోని శ్రీనివాస సెంటర్ నుంచి ఆత్మకూరు బస్టాండ్ మీదుగా గాంధీ చౌక్, ఆర్టీసి బస్టాండ్, సలీమ్ నగర్ టెక్కే రహదారుల్లో ర్యాలీ చేశారు.

ఇదీ చూడండి

రాష్ట్రంలో కొత్తగా 1813 కరోనా కేసులు..17 మరణాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.