ETV Bharat / state

'వైద్యులపై దాడికి పాల్పడిన వాళ్లను కఠినంగా శిక్షించాలి'

వైద్యులపై దాడి చేసిన వాళ్లను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ.. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణంలో జూనియర్ డాక్టర్లు నిరసన వ్యక్తం చేశారు.

author img

By

Published : May 26, 2021, 1:42 PM IST

కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్లు నిరసన
కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్లు నిరసన

వైద్యులపై దాడి చేసిన వాళ్లను కఠినంగా శిక్షించాలని జూనియర్ డాక్టర్లు డిమాండ్ చేశారు. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో నిరసన తెలిపారు. విశాఖ కేజీహెచ్​లో జూనియర్ డాక్టర్​పై దాడిని ఖండించారు.

కొవిడ్ విపత్కర సమయంలో ప్రాణాలకు తెగించి విధులు నిర్వర్తిస్తున్న తమపై దాడులు చేయడం ఏంటని ప్రశ్నించారు. దాడికి పాల్పడిన వాళ్లను ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ నాయకుడు డా. ప్రణీత్ రెడ్డి డిమాండ్ చేశారు.

వైద్యులపై దాడి చేసిన వాళ్లను కఠినంగా శిక్షించాలని జూనియర్ డాక్టర్లు డిమాండ్ చేశారు. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో నిరసన తెలిపారు. విశాఖ కేజీహెచ్​లో జూనియర్ డాక్టర్​పై దాడిని ఖండించారు.

కొవిడ్ విపత్కర సమయంలో ప్రాణాలకు తెగించి విధులు నిర్వర్తిస్తున్న తమపై దాడులు చేయడం ఏంటని ప్రశ్నించారు. దాడికి పాల్పడిన వాళ్లను ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ నాయకుడు డా. ప్రణీత్ రెడ్డి డిమాండ్ చేశారు.

ఇదీ చూడండి:

జగన్ బెయిల్ రద్దుచేయాలన్న రఘురామ పిటిషన్‌పై.. విచారణ వాయిదా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.