ETV Bharat / state

'వర్షాలతో నష్టపోయాం.. ప్రభుత్వమే ఆదుకోవాలి' - కర్నూలు జిల్లా వార్తలు

కర్నూలులో అధిక వర్షాలతో నష్టపోయిన రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలని రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా చేశారు.

Government to support farmers ... protest
ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని...నిరసన
author img

By

Published : Oct 5, 2020, 7:57 PM IST

అధిక వర్షాలతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని రైతు సంఘం ఆధ్వర్యంలో కర్నూలులో ధర్నా చేశారు. నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.25 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

వర్షాలకు దెబ్బతిన్న పంటను పారబోసి నిరసన తెలిపారు. గత సంవత్సరంలో రైతులకు రావాల్సిన నష్ట పరిహార నిధులు విడుదల చేయాలని... రైతు సంఘం నాయకులు కోరారు.

అధిక వర్షాలతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని రైతు సంఘం ఆధ్వర్యంలో కర్నూలులో ధర్నా చేశారు. నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.25 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

వర్షాలకు దెబ్బతిన్న పంటను పారబోసి నిరసన తెలిపారు. గత సంవత్సరంలో రైతులకు రావాల్సిన నష్ట పరిహార నిధులు విడుదల చేయాలని... రైతు సంఘం నాయకులు కోరారు.

ఇదీ చదవండి:

శ్రీ ప్రేమ సమాజం.. విలువైన ఆస్తులు సొంతం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.