ETV Bharat / state

నకిలీ పత్తి విత్తనాలు అమ్ముతున్న నలుగురి అరెస్ట్ - forged cotton seeds sales at kurnool district

నకిలీ పత్తి విత్తనాలు అమ్ముతున్న నలుగురు వ్యక్తులను కర్నూలు జిల్లా బైలుప్పులో పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు.

four-persons-arrested-to-sale-forged-cotton-seeds-at-goonegondla-kurnool-district
నకిలీ పత్తి విత్తనాలు అముతున్న నలుగురి అరెస్ట్
author img

By

Published : Jun 29, 2020, 2:55 PM IST

కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలంలోని బైలుప్పులలో నకిలీ పత్తి విత్తనాలు అమ్ముతున్న నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వ్యవసాయాధికారి చేసిన సోదాల్లో 140 కిలోల పత్తి విత్తనాలు బయటపడ్డాయి. లక్ష్మీనారాయణ, వెంకటేశ్వర్లు, రాజు, హనుమంతు అనే వ్యక్తుల ఇంట్లో నుంచి ఈ నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు.

కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలంలోని బైలుప్పులలో నకిలీ పత్తి విత్తనాలు అమ్ముతున్న నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వ్యవసాయాధికారి చేసిన సోదాల్లో 140 కిలోల పత్తి విత్తనాలు బయటపడ్డాయి. లక్ష్మీనారాయణ, వెంకటేశ్వర్లు, రాజు, హనుమంతు అనే వ్యక్తుల ఇంట్లో నుంచి ఈ నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు.

ఇదీ చదవండి: ప్రేమించాడు... పెద్దల్ని ఒప్పించాడు.. కానీ అంతలోనే!

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.