ETV Bharat / state

బ్లాక్ ఫంగస్ లక్షణాలను త్వరగా గుర్తిస్తే నయం చేయొచ్చు..

author img

By

Published : Jun 6, 2021, 4:56 PM IST

కర్నూలు జిల్లాలో కరోనా బాధితులు తగ్గుతున్నా... బ్లాక్ ఫంగస్ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయని వైద్యకళాశాల ప్రొఫెసర్ డాక్టర్ రంగనాథ్ తెలిపారు. కొవిడ్ నుంచి కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యాక చాలా మందిలో సమస్యలు తలెత్తుతున్నాయంటున్నారు. బ్లాక్ ఫంగస్ లక్షణాలను త్వరగా గుర్తిస్తే చికిత్స అందించగలమంటున్న డాక్టర్ రంగనాథ్‌తో మా ప్రతినిధి శ్యామ్ ముఖాముఖి.

docter ranganath
docter ranganath
బ్లాక్ ఫంగస్​పై డాక్టర్ రంగనాథ్​తో ముఖాముఖి.

బ్లాక్ ఫంగస్​పై డాక్టర్ రంగనాథ్​తో ముఖాముఖి.

.

ఇదీ చదవండి: నీతిగా పనిచేసిన కలెక్టర్లకు బదిలీలే బహుమానమా..?: తెదేపా నేత వైవీబీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.