ETV Bharat / state

విశ్వభారతి కోవిడ్ ఆసుపత్రిలో కరోనా రోగుల ఆందోళన

author img

By

Published : Jul 28, 2020, 7:50 PM IST

సకాలంలో ఆహారం అందించలేదని కరోనా సోకిన రోగులు ఆందోళనకు దిగారు. ఈ ఘటన కర్నూలు జిల్లా విశ్వభారతి కోవిడ్ ఆసుపత్రిలో జరిగింది.

కర్నూలు జిల్లా విశ్వభారతి కోవిడ్ ఆసుపత్రిలో కరోనా రోగులు ఆందోళన
కర్నూలు జిల్లా విశ్వభారతి కోవిడ్ ఆసుపత్రిలో కరోనా రోగులు ఆందోళన

కర్నూలు జిల్లాలోని విశ్వభారతి కోవిడ్ ఆస్పత్రిలో కరోనా రోగులు ఆందోళనకు దిగారు. మధ్యాహ్నం 3 గంటలైనా భోజనాలు రాకపోవడంతో వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీపీ, షుగర్ వంటి జబ్బులతో బాధపడుతున్నవారు ఉన్నారని భోజనాల విషయంలో ఆలస్యం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

కర్నూలు జిల్లాలోని విశ్వభారతి కోవిడ్ ఆస్పత్రిలో కరోనా రోగులు ఆందోళనకు దిగారు. మధ్యాహ్నం 3 గంటలైనా భోజనాలు రాకపోవడంతో వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీపీ, షుగర్ వంటి జబ్బులతో బాధపడుతున్నవారు ఉన్నారని భోజనాల విషయంలో ఆలస్యం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇవీ చదవండి

ప్లాస్మాను దానం చేసిన కోడుమూరు ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.