ETV Bharat / state

సీఎం హెలీకాఫ్టర్ ల్యాండింగ్​లో.. సర్వేశాఖ అధికారుల నిర్లక్ష్యం - సీఎం హెలీకాఫ్టర్ ల్యాండింగ్​లో సర్వేశాఖ అధికారుల నిర్లక్ష్యం

నంద్యాల పర్యటనలో ముఖ్యమంత్రి జగన్ ప్రయాణించిన హెలీకాప్టర్ ల్యాండింగ్ విషయంలో... సర్వేశాఖ అధికారులు నిర్లక్ష్యం వహించారని కర్నూలు కలెక్టర్​కు సీఎంవో ఫిర్యాదు చేసింది. ఈ విషయంపై కలెక్టర్ విచారణ అధికారిని నియమించారు. నిర్లక్ష్యం వహించిన అధికారులపై వేటుపడే అవకాశం ఉంది.

సీఎం హెలీకాఫ్టర్ ల్యాండింగ్​లో సర్వేశాఖ అధికారుల నిర్లక్ష్యం
author img

By

Published : Sep 23, 2019, 11:48 PM IST

ముఖ్యమంత్రి జగన్ ప్రయాణించిన హెలీకాప్టర్ ల్యాండింగ్ విషయంలో కర్నూలు సర్వే శాఖ సిబ్బంది నిర్లక్ష్యం వహించారని సీఎం కార్యాలయం ఆగ్రహం వ్యక్తం చేసింది. గతంలో జరిగిన సంఘటనతో పాటు వరద ప్రాంతాల సందర్శనకు నంద్యాల డివిజన్​లో సీఎం పర్యటించినప్పుడూ సర్వేశాఖ సరైన సమాచారం ఇవ్వలేదని తెలిపింది. నంద్యాల పర్యటనలో ముఖ్యమంత్రి ప్రయాణించిన హెలికాప్టర్ స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో దిగాల్సి ఉండగా... 5 నిమిషాలు జాప్యం జరిగింది. హెలీకాప్టర్ ల్యాండ్ అవ్వటానికి సంబంధించిన సమాచారాన్ని 15, 4, 326 అంటూ కేవలం డిగ్రీల్లోనే సర్వే శాఖ నివేదిక ఇచ్చిందని సీఎంఓ తెలిపింది. సాధారణంగా ల్యాండింగ్ సంబంధించిన... నివేదికలో డిగ్రీలు, మినిట్స్, సెకన్లతో సహా వివరాలు ఇవ్వాల్సి ఉండగా... కేవలం డిగ్రీల్లోనే ఇవ్వటంపై కర్నూలు జిల్లా కలెక్టర్ వీరపాండ్యన్​కు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనతో నిర్లక్ష్యం వహించిన జిల్లా సర్వేశాఖ అధికారులపై వేటు పడే అవకాశముంది. ఈ విషయంపై డీఆర్వో వెంకటేశంను విచారణ అధికారిగా కలెక్టర్ నియమించారు.

ఇదీ చదవండి:

ముఖ్యమంత్రి జగన్ ప్రయాణించిన హెలీకాప్టర్ ల్యాండింగ్ విషయంలో కర్నూలు సర్వే శాఖ సిబ్బంది నిర్లక్ష్యం వహించారని సీఎం కార్యాలయం ఆగ్రహం వ్యక్తం చేసింది. గతంలో జరిగిన సంఘటనతో పాటు వరద ప్రాంతాల సందర్శనకు నంద్యాల డివిజన్​లో సీఎం పర్యటించినప్పుడూ సర్వేశాఖ సరైన సమాచారం ఇవ్వలేదని తెలిపింది. నంద్యాల పర్యటనలో ముఖ్యమంత్రి ప్రయాణించిన హెలికాప్టర్ స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో దిగాల్సి ఉండగా... 5 నిమిషాలు జాప్యం జరిగింది. హెలీకాప్టర్ ల్యాండ్ అవ్వటానికి సంబంధించిన సమాచారాన్ని 15, 4, 326 అంటూ కేవలం డిగ్రీల్లోనే సర్వే శాఖ నివేదిక ఇచ్చిందని సీఎంఓ తెలిపింది. సాధారణంగా ల్యాండింగ్ సంబంధించిన... నివేదికలో డిగ్రీలు, మినిట్స్, సెకన్లతో సహా వివరాలు ఇవ్వాల్సి ఉండగా... కేవలం డిగ్రీల్లోనే ఇవ్వటంపై కర్నూలు జిల్లా కలెక్టర్ వీరపాండ్యన్​కు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనతో నిర్లక్ష్యం వహించిన జిల్లా సర్వేశాఖ అధికారులపై వేటు పడే అవకాశముంది. ఈ విషయంపై డీఆర్వో వెంకటేశంను విచారణ అధికారిగా కలెక్టర్ నియమించారు.

ఇదీ చదవండి:

అమరావతిలో శ్రీవారి ఆలయ పరిధి కుదింపు!

Intro:శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండల కేంద్రంలో లో గల స్పందన కార్యక్రమానికి పాతపట్నం శాసనసభ్యురాలు ఎమ్మెల్యే రెడ్డి శాంతి హాజరయ్యారు తాసిల్దార్ కార్యాలయంలో అన్ని శాఖల మండల స్థాయి అధికారులు సోమవారం ఉదయం స్పందన కార్యక్రమానికి హాజరయ్యారు కార్యక్రమానికి ఎమ్మెల్యే రెడ్డి శాంతి హాజరై పాతపట్నం తో పాటు పలు గ్రామాలకు చెందిన ప్రజల నుంచి వచ్చిన వినతిపత్రాలను స్వీకరించారు సంబంధిత శాఖల అధికారులకు సమస్య తీవ్రతను తెలియజేసి ఇ పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు


చంద్రశేఖర్ పాతపట్నం 7382223322


Body:ధ


Conclusion:న
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.