ETV Bharat / state

వైకాపా ఆధ్వర్యంలో చేనేత కార్మికుల ఆత్మీయ సమ్మేళనం

ఎన్నికల వేళ గెలుపు కోసం అన్ని పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. అందివచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాయి. కర్నూలు జిల్లా కోడుమూరులో వైకాపా ఆధ్వర్యంలో చేనేత కార్మికుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. జగన్ ముఖ్యమంత్రి అయితే బీసీలోని అన్ని కులాలకు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తారని నేతలు హామీ ఇచ్చారు.

author img

By

Published : Apr 2, 2019, 2:59 PM IST

వైకాపా ఆధ్వర్యంలో చేనేత కార్మికుల ఆత్మీయ సమ్మేళనం
వైకాపా ఆధ్వర్యంలో చేనేత కార్మికుల ఆత్మీయ సమ్మేళనం
కర్నూలు జిల్లా కోడుమూరులో వైకాపా ఆధ్వర్యంలో చేనేత కార్మికుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం జరిగింది. ముందుగా ఎంపీ బుట్టా రేణుక, కర్నూలు ఎంపీ అభ్యర్థి సంజీవ్ కుమార్​లు పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. కార్యాలయం నుంచి వాసవి కల్యాణ మండపం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. చంద్రబాబు నాయుడు బీసీల్లో కొంతమందికి మాత్రమే కార్పొరేషన్ ఏర్పాటు చేశారని.. జగన్ ముఖ్యమంత్రి అయితే బీసీల్లో ఉన్న అన్ని కులాల వారికి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తారని సంజీవ్ కుమార్ తెలిపారు.

ఇవీ చదవండి.

జగన్​ ముఖ్యమంత్రి కావాలని గుంటూరులో చండీయాగం

వైకాపా ఆధ్వర్యంలో చేనేత కార్మికుల ఆత్మీయ సమ్మేళనం
కర్నూలు జిల్లా కోడుమూరులో వైకాపా ఆధ్వర్యంలో చేనేత కార్మికుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం జరిగింది. ముందుగా ఎంపీ బుట్టా రేణుక, కర్నూలు ఎంపీ అభ్యర్థి సంజీవ్ కుమార్​లు పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. కార్యాలయం నుంచి వాసవి కల్యాణ మండపం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. చంద్రబాబు నాయుడు బీసీల్లో కొంతమందికి మాత్రమే కార్పొరేషన్ ఏర్పాటు చేశారని.. జగన్ ముఖ్యమంత్రి అయితే బీసీల్లో ఉన్న అన్ని కులాల వారికి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తారని సంజీవ్ కుమార్ తెలిపారు.

ఇవీ చదవండి.

జగన్​ ముఖ్యమంత్రి కావాలని గుంటూరులో చండీయాగం

Intro:SLUG:- AP_SKLM_105_01_JANASENA_GHARSHANA_AVB_SANDEEP

నోట్:- AP_SKLM_105_01_JANASENA_GHARSHANA_VIS_SANDEEP స్లగ్ తో డెస్క్ వాట్సాప్ కి విజువల్స్ పంపించాను పరిశీలించగలరు

యాంకర్:- శ్రీకాకుళం నగరంలోని రెండో పోలీస్ స్టేషన్ వద్ద సోమవారం సాయంత్రం ఘర్షణ వాతావరణం నెలకొంది. అనుమతి లేకుండా జనసేన నాయకులు నగరంలో ప్రచార రథాలను వినియోగిస్తున్నారని రెండవ పట్టణ పోలీసులు జనసేన కు చెందిన వాహనాన్ని స్వాధీనం చేసుకొని పోలీస్ స్టేషన్కు తరలించడం తో ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. జనసేన ఎంపీ అభ్యర్థి మెట్ట రామారావు, శ్రీకాకుళం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కోరాడ సర్వేశ్వరరావు రెండో పట్టణ పోలీస్ స్టేషన్కు చేరుకుని తమ అనుమతి పత్రాలను పోలీసులకు చూపించి వాహనాన్ని విడుదల చేయాలని కోరారు. ఈ సందర్భంగా మెట్ట రామారావు మాట్లాడుతూ ప్రజల్లో తమకు పెరుగుతున్న ఆదరణ చూడలేక కావాలని ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారని దీనిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.

బైట్:- మెట్ట రామారావు, శ్రీకాకుళం జిల్లా జనసేన ఎంపీ అభ్యర్థి.


Body:1


Conclusion:1
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.