ETV Bharat / state

ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న కారు...ఒకరు మృతి !

author img

By

Published : Jun 28, 2020, 10:46 PM IST

కర్నూలు సమీపంలోని పెద్దటేకూర్ వద్ద ద్విచక్రవాహనాన్ని వెనక నుంచి కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.

ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న కారు...ఒకరు మృతి !
ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న కారు...ఒకరు మృతి !

కర్నూలు సమీపంలోని పెద్దటేకూర్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. కారు, ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందారు. కర్నూలు నగరంలోని షరీఫ్ నగర్​కు చెందిన రవీంద్రబాబు తన ద్విచక్రవాహనంపై డోన్ వైపు వెళ్తుండగా.. పెద్దటేకూర్ బ్రిడ్జి వద్ద వెనక నుంచి కారు బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో రవీంద్రబాబు అక్కడికక్కడే మృతిచెందారు. ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.

కర్నూలు సమీపంలోని పెద్దటేకూర్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. కారు, ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందారు. కర్నూలు నగరంలోని షరీఫ్ నగర్​కు చెందిన రవీంద్రబాబు తన ద్విచక్రవాహనంపై డోన్ వైపు వెళ్తుండగా.. పెద్దటేకూర్ బ్రిడ్జి వద్ద వెనక నుంచి కారు బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో రవీంద్రబాబు అక్కడికక్కడే మృతిచెందారు. ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.

ఇదీ చదవండి : వందే భారత్ మిషన్​: మస్కట్ నుంచి విజయవాడకు భారతీయులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.