ETV Bharat / state

నంద్యాలో ప్లాస్టిక్ నిషేదంపై ఈనాడు-ఈటీవీ ఆధ్వర్యంలో ర్యాలీ

author img

By

Published : Oct 14, 2019, 7:51 PM IST

ఈనాడు, ఈటీవీ ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా నంద్యాలలో ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన సదస్సులో విద్యార్ధులు చేపట్టిన ప్రదర్శన ఆకట్టుకుంది.

నంద్యాలో ప్లాస్టిక్ నిషేదంపై ఈనాడు-ఈటీవీ ఆధ్వర్యంలో ర్యాలీ
నంద్యాలో ప్లాస్టిక్ నిషేదంపై ఈనాడు-ఈటీవీ ఆధ్వర్యంలో ర్యాలీ

కర్నూలు జిల్లా నంద్యాలలో ప్లాస్టిక్​ నిషేధంపై ఈనాడు, ఈటీవీ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. స్థానిక సంజీవనగర్ శాంతినికేతన్ పాఠశాలలో నిర్వహించిన సదస్సులో ప్లాస్టిక్ వాడితే జరిగే నష్టాలను ఉపాధ్యాయులు వివరించారు. అనంతరం నిర్వహించిన ర్యాలీలో 'నేటి సౌఖ్యం కాదు.. రేపటి ముప్పు చూడు' అంటూ విద్యార్థిని, విద్యార్థులు నినాదాలు చేశారు.

ఇదీ చూడండి: ఈటీవీ భారత్ సౌజన్యంతో.. పర్యావరణంపై అవగాహన ర్యాలీ

నంద్యాలో ప్లాస్టిక్ నిషేదంపై ఈనాడు-ఈటీవీ ఆధ్వర్యంలో ర్యాలీ

కర్నూలు జిల్లా నంద్యాలలో ప్లాస్టిక్​ నిషేధంపై ఈనాడు, ఈటీవీ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. స్థానిక సంజీవనగర్ శాంతినికేతన్ పాఠశాలలో నిర్వహించిన సదస్సులో ప్లాస్టిక్ వాడితే జరిగే నష్టాలను ఉపాధ్యాయులు వివరించారు. అనంతరం నిర్వహించిన ర్యాలీలో 'నేటి సౌఖ్యం కాదు.. రేపటి ముప్పు చూడు' అంటూ విద్యార్థిని, విద్యార్థులు నినాదాలు చేశారు.

ఇదీ చూడండి: ఈటీవీ భారత్ సౌజన్యంతో.. పర్యావరణంపై అవగాహన ర్యాలీ

Intro:ap_knl_23_14_plsatic_eenadu_av_AP10058
యాంకర్, ఈనాడు, ఈటీవీ ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా నంద్యాలలో ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన సదస్సు జరిగింది. స్థానిక సంజీవనగర్ శాంతినికేతన్ పాఠశాలలో జరిగిన సదస్సులో ప్లాస్టిక్ వాడితే జరిగే నష్టాలను ఉపాధ్యాయులు వివరించారు అనంతరం ర్యాలీ నిర్వహించారు. ప్లాస్టిక్ నిషేద్దాం .. అంటూ విద్యార్థిని, విద్యార్థులు నినాదాలు చేశారు.


Body:ఈనాదు, ఈటీవీ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ ర్యాలీ


Conclusion:8008573804, సీసీ.నరసింహులు, నంద్యాల, కర్నూలు జిల్లా
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.