ETV Bharat / state

'ఆన్ లైన్ చలాన్లు వద్దు.. నేరుగానే రుసుము వేయండి' - కర్నూలులో ఆటో కార్మికుల ధర్నా వార్తలు

కర్నూలు జిల్లా ఆదోనిలో ఆవాజ్ కమిటీ ఆధ్వర్యంలో నిరాహార దీక్షను కొనసాగించారు. ఆటో కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

auto drivers protest at karnool
ధర్నా చేస్తున్న ఆటో కార్మికులు
author img

By

Published : Dec 7, 2019, 12:30 PM IST

ఆటో కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

కర్నూలు జిల్లా ఆదోనిలో ఆవాజ్ కమిటీ ఆధ్వర్యంలో రెండు రోజులు నిరాహార దీక్ష చేశారు. పోలీసులు తమను వేధిస్తున్నారని ఆటో కార్మికులను వాపోయారు. ఆన్​లైన్ లో రుసుము వేయడం వల్ల ...అప్పుల బారిన పడుతున్నామని ఆవేదన చెందారు. పాత పద్ధతిలోనే డ్రైవర్లకు రుసుము వేయాలని....పెండింగ్ ఉన్న ఆటో ఫైన్ లను రద్దు చేయాలని అవాజ్ కమిటీ జిల్లా కన్వీనర్ సుభాన్ అన్నారు.

ఆటో కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

కర్నూలు జిల్లా ఆదోనిలో ఆవాజ్ కమిటీ ఆధ్వర్యంలో రెండు రోజులు నిరాహార దీక్ష చేశారు. పోలీసులు తమను వేధిస్తున్నారని ఆటో కార్మికులను వాపోయారు. ఆన్​లైన్ లో రుసుము వేయడం వల్ల ...అప్పుల బారిన పడుతున్నామని ఆవేదన చెందారు. పాత పద్ధతిలోనే డ్రైవర్లకు రుసుము వేయాలని....పెండింగ్ ఉన్న ఆటో ఫైన్ లను రద్దు చేయాలని అవాజ్ కమిటీ జిల్లా కన్వీనర్ సుభాన్ అన్నారు.

ఇదీ చూడండి.

దిశ హత్య కేసులో నిందితులు ఎన్​కౌంటర్.. మహిళలు హర్షం

Intro:ap_knl_71_07_auto_driver_dikshalu_ab_ap10053



ఆటో కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కర్నూలు జిల్లా ఆదోనిలో ఆవాజ్ కమిటీ ఆధ్వర్యంలో రెండు రోజులు నిరాహార దీక్షలు జరుగుతున్నాయి. పోలీసులు ఆటో కార్మికుల వేధిస్తున్నారని ఆన్లైన్లో రుసుము వేయడం వల్ల ...అప్పుల బారిన పడుతున్నామని డ్రైవర్లు అంటున్నారు.పాత పద్ధతిలోనే డ్రైవర్లకు రుసుము వేయాలని....పెండింగ్ ఉన్న ఆటో ఫైన్ లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేస్తున్నారు.ఆటో కార్మికులకు 10 వెలు ఇచ్చి....రుసుము రూపేణా ప్రభుత్వం తిరిగి చెలించుకుంటుదాని....అవాజ్ కమిటీ జిల్లా కన్వీనర్ సుభాన్ అన్నారు.


Body:
.


Conclusion:.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.