ETV Bharat / state

'ఆర్​ఏఆర్​ఎస్​ భూముల కేటాయింపును ఉపసంహరించుకోవాలి' - నంద్యాల ఆర్డీఏ కార్యాలయం వద్ద వ్యవసాయ కార్మికులు, సీఐటీయూ నాయకుల నిరసన

కర్నూలు జిల్లా నంద్యాల ఆర్డీవో కార్యాలయం ఎదుట.. వ్యవసాయ కార్మికులు, సీఐటీయూ నాయకులు ధర్నా చేపట్టారు. ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం భూములు ఆసుపత్రికి కేటాయించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సబ్​కలెక్టర్​ను కలిసి వినతిపత్రం సమర్పించారు.

citu protest at nandyala rdo office
నిరసన వ్యక్తం చేస్తున్న వ్యవసాయ కార్మికులు
author img

By

Published : Nov 17, 2020, 4:39 PM IST

ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం భూములను వైద్యశాలకు కేటాయించడాన్ని ఉపసంహరించుకోవాలని సీఐటీయూ నాయకులు, వ్యవసాయ కార్మికులు డిమాండ్ చేశారు. కర్నూలు జిల్లా నంద్యాల ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు.

సబ్ కలెక్టరు కల్పనా కుమారికి వినతిపత్రం అందజేశారు. కార్మికుల ఉపాధికి భంగం వాటిల్లదని సబ్ కలెక్టర్ హామీ ఇచ్చారు. ఆ భూములను ఆసుపత్రికి ఇవ్వడం ప్రభుత్వ నిర్ణయమని ఆమె వారికి సర్ది చెప్పారు.

ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం భూములను వైద్యశాలకు కేటాయించడాన్ని ఉపసంహరించుకోవాలని సీఐటీయూ నాయకులు, వ్యవసాయ కార్మికులు డిమాండ్ చేశారు. కర్నూలు జిల్లా నంద్యాల ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు.

సబ్ కలెక్టరు కల్పనా కుమారికి వినతిపత్రం అందజేశారు. కార్మికుల ఉపాధికి భంగం వాటిల్లదని సబ్ కలెక్టర్ హామీ ఇచ్చారు. ఆ భూములను ఆసుపత్రికి ఇవ్వడం ప్రభుత్వ నిర్ణయమని ఆమె వారికి సర్ది చెప్పారు.

ఇదీ చదవండి:

రోడ్లకు మరమ్మతులు చేయాలంటూ సీపీఎం నిరసన

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.