ETV Bharat / state

కాల్వలో పడిన ఎడ్లబండి.. రెండు ఎద్దులు మృతి - కాల్వలో పడిన ఎడ్లబండి.. రెండు ఎద్దులు మృతి

కర్నూలు జిల్లా చనుగొండ్ల వద్ద ఇరిగేషన్ కాల్వలో ప్రమాదవశాత్తూ ఎడ్లబండి పడిపోయింది. ఈ ప్రమాదంలో రైతు గొల్ల లక్ష్మీరమణ తప్పించుకోగా.. రెండు ఎద్దులు మృతి చెందాయి.

a bullockard fell into a cannel at chenugondu
కాల్వలో పడిన ఎడ్లబండి.. రెండు ఎద్దులు మృతి
author img

By

Published : Nov 10, 2020, 3:47 PM IST

కర్నూలు జిల్లా గూడూరు మండలం చనుగొండ్ల వద్ద ప్రమాదం జరిగింది. గొల్ల లక్ష్మీరమణ అనే రైతు.. ఎడ్ల బండిపై వెళ్తున్నాడు. అయితే చనుగొండ్ల వద్ద ఇరిగేషన్ కాల్వలో ప్రమాదవశాత్తూ ఆ ఎడ్లబండి పడిపోయింది. ఈ ప్రమాదంలో లక్ష్మీరమణ తప్పించుకోగా.. రెండు ఎద్దులు మృతి చెందాయి. ఎడ్ల బండి, వ్యవసాయ పనిముట్లు సహా నాలుగు వేరుశనగ విత్తనాల సంచులు, మూడు ఎరువు సంచులు నీటిలో మునిగిపోయాయి.

ఇదీ చూడండి:

కర్నూలు జిల్లా గూడూరు మండలం చనుగొండ్ల వద్ద ప్రమాదం జరిగింది. గొల్ల లక్ష్మీరమణ అనే రైతు.. ఎడ్ల బండిపై వెళ్తున్నాడు. అయితే చనుగొండ్ల వద్ద ఇరిగేషన్ కాల్వలో ప్రమాదవశాత్తూ ఆ ఎడ్లబండి పడిపోయింది. ఈ ప్రమాదంలో లక్ష్మీరమణ తప్పించుకోగా.. రెండు ఎద్దులు మృతి చెందాయి. ఎడ్ల బండి, వ్యవసాయ పనిముట్లు సహా నాలుగు వేరుశనగ విత్తనాల సంచులు, మూడు ఎరువు సంచులు నీటిలో మునిగిపోయాయి.

ఇదీ చూడండి:

ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న లారీ.. ఒకరు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.