ETV Bharat / state

'జగన్​ ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలి' - 1998 DSC Teachers latest news update

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్​రెడ్డి ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని కర్నూలులో 1998 డిఎస్సీ అభ్యర్థులు ధర్నా నిర్వహించారు. తమ సమస్యలు పరిష్కరించాలని వారు డిమాండ్​ చేశారు.

1998 DSC Teachers
1998 డీఎస్సీ ఉపాధ్యాయులు ధర్నా
author img

By

Published : Jun 5, 2020, 4:14 PM IST


తమ సమస్యలు పరిష్కరించాలని కర్నూలులో 98 డీఎస్సీ క్వాలిఫయిడ్ అభ్యర్థులు ధర్నా నిర్వహించారు. పాదయాత్ర సమయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన హామీనీ నిలబెట్టుకోవాలని వారు డిమాండ్​ చేశారు. వెంటనే తమకు ఉద్యోగాలు ఇచ్చి ఆదుకోవాలని కోరారు.


తమ సమస్యలు పరిష్కరించాలని కర్నూలులో 98 డీఎస్సీ క్వాలిఫయిడ్ అభ్యర్థులు ధర్నా నిర్వహించారు. పాదయాత్ర సమయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన హామీనీ నిలబెట్టుకోవాలని వారు డిమాండ్​ చేశారు. వెంటనే తమకు ఉద్యోగాలు ఇచ్చి ఆదుకోవాలని కోరారు.


ఇవీ చూడండి..

కుక్కల దాడిలో బాలుడికి గాయాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.