ETV Bharat / state

జిల్లాలో కరోనా నుంచి కోలుకున్న 12 మంది

కర్నూలు జిల్లాలోని శాంతారాం కొవిడ్ ఆసుపత్రి నుంచి కరోనాను జయించిన 12 మంది డిశ్చార్జ్​ అయినట్లు ప్రత్యేక అధికారి కాంతారావు తెలిపారు.

author img

By

Published : May 16, 2020, 12:42 PM IST

12 people discharged from santharam covid hospital in kurnool district
శాంతారాం కొవిడ్​ ఆసుపత్రి నుంచి కోలుకున్న 12 మంది బాధితులు

కరోనా బారిన పడిన కొందరు.. కోలుకున్నారు. కర్నూలు జిల్లాలోని శాంతిరాం కొవిడ్ ఆసుపత్రి నుంచి 12 మందిని డిశ్చార్జ్​ చేసినట్లు ప్రత్యేక అధికారి కాంతారావు తెలిపారు.

వీరిలో నంద్యాలకు చెందిన 12 మందిలో 8 సంవత్సరాల బాలికతో పాటు ఏడుగురు మహిళలు, నలుగురు పురుషులు ఉన్నారని వివరించారు. వీరందరినీ ప్రత్యేక వాహనంలో వారి ఇళ్లకు చేర్చినట్లు తెలియజేశారు.

కరోనా బారిన పడిన కొందరు.. కోలుకున్నారు. కర్నూలు జిల్లాలోని శాంతిరాం కొవిడ్ ఆసుపత్రి నుంచి 12 మందిని డిశ్చార్జ్​ చేసినట్లు ప్రత్యేక అధికారి కాంతారావు తెలిపారు.

వీరిలో నంద్యాలకు చెందిన 12 మందిలో 8 సంవత్సరాల బాలికతో పాటు ఏడుగురు మహిళలు, నలుగురు పురుషులు ఉన్నారని వివరించారు. వీరందరినీ ప్రత్యేక వాహనంలో వారి ఇళ్లకు చేర్చినట్లు తెలియజేశారు.

ఇదీ చదవండి:

క్షౌరవృత్తిదారుల కడుపుకొట్టిన కరోనా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.