ETV Bharat / state

పెడన పురపాలక సంఘం వైకాపా కైవసం

author img

By

Published : Mar 14, 2021, 4:03 PM IST

కృష్ణాజిల్లా పెడనలోని 23 వార్డుల్లో.. మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ముగిసింది. వైకాపా 21 స్థానాల్లో విజయం సాధించగా.. తెదేపా, జనసేనలు ఒక్కొక్కటి చొప్పున గెలుచుకున్నాయి.

ycp won in pedana municipal elections
పెడన పురపాలక సంఘం వైకాపా కైవసం

కృష్ణాజిల్లా పెడన మున్సిపాలిటీని అధికార వైకాపా కైవసం చేసుకుంది. మొత్తం 23 స్థానాల్లో వైకాపా 21, తెదేపా 1, జనసేన పార్టీ 1 చొప్పున గెలుచుకున్నాయి. జనసేన, తెదేపా కలిసి పోటీచేసిన ఒక్క స్థానంలో.. ఆ పార్టీల అభ్యర్థి విజయం సాధించారు.

కృష్ణాజిల్లా పెడన మున్సిపాలిటీని అధికార వైకాపా కైవసం చేసుకుంది. మొత్తం 23 స్థానాల్లో వైకాపా 21, తెదేపా 1, జనసేన పార్టీ 1 చొప్పున గెలుచుకున్నాయి. జనసేన, తెదేపా కలిసి పోటీచేసిన ఒక్క స్థానంలో.. ఆ పార్టీల అభ్యర్థి విజయం సాధించారు.

ఇదీ చదవండి: ఉయ్యూరు నగర పంచాయతీ వైకాపా కైవసం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.