ETV Bharat / state

' కరోనా కమ్మేస్తుంటే వైకాపా నాయకుల హడావిడి... జాగ్రత్తలు పట్టవా'

author img

By

Published : Aug 2, 2020, 11:42 AM IST

సమస్యల పరిష్కారంలో భాగంగా కృష్ణా జిల్లా గన్నవరం మండలం తెంపల్లిలో స్థానిక ఎమ్మెల్యే వంశీ మోహన్ పర్యటించారు. జిల్లాలో రోజురోజుకు చాపకింద నీరులా కరోనా కేసులు పెరుగుతున్నా... మేళ తళాలతో వైకాపా నేతలు చేసిన హడావుడిపై పలువురు నేతల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

ycp mla valabhaneni vamsi visits gannavaram zone thempalli village without maintain social distance
ycp mla valabhaneni vamsi visits gannavaram zone thempalli village without maintain social distance

రాష్ట్రంలో కరోనా విజృంభిస్తోందని, భౌతిక దూరం పాటించండి.. మాస్కులు వేసుకోండి అంటూ వైద్యులు చెప్తుంటే... రాజకీయ నాయకులు మాత్రం ఇవేవి పట్టనట్లు ప్రవర్తిస్తున్నారు. కృష్ణాజిల్లా గన్నవరం మండలం తెంపల్లిలో స్థానిక ఎమ్మెల్యే వంశీ మోహన్ కృష్ణ మేళతాళాలతో మాస్కుకూడా లేకుండా పర్యటించటంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

గ్రామంలో పర్యటించిన వల్లభనేని వంశీ

రాష్ట్రంలో కరోనా విజృంభిస్తోందని, భౌతిక దూరం పాటించండి.. మాస్కులు వేసుకోండి అంటూ వైద్యులు చెప్తుంటే... రాజకీయ నాయకులు మాత్రం ఇవేవి పట్టనట్లు ప్రవర్తిస్తున్నారు. కృష్ణాజిల్లా గన్నవరం మండలం తెంపల్లిలో స్థానిక ఎమ్మెల్యే వంశీ మోహన్ కృష్ణ మేళతాళాలతో మాస్కుకూడా లేకుండా పర్యటించటంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

గ్రామంలో పర్యటించిన వల్లభనేని వంశీ

ఇదీ చూడండి

మోహన్‌బాబు ఫాంహౌస్​ దగ్గర కారు కలకలం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.