ETV Bharat / state

విజయవాడలో వాకర్స్ ఇంటర్నేషనల్ అవార్డు ప్రదానోత్సనం

author img

By

Published : Dec 29, 2019, 9:31 PM IST

విజయవాడలో వాకర్స్​ ఇంటర్నేషనల్​  వార్షిక అవార్డుల ప్రదాన కార్యక్రమం నిర్వహించారు. ప్రజల ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించటంతో పాటు సామాజిక సేవ కార్యక్రమాలు నిర్వహిస్తూ..సమాజాభివృద్ధికి ఆకాశ్ ఇంటర్నేషనల్ చేస్తున్న కృషిని కొనియాడారు.

Walkers International Award Ceremony in Vijayawada
విజయవాడలో వాకర్స్ ఇంటర్నేషనల్  అవార్డు ప్రదానోత్సనం
విజయవాడలో వాకర్స్ ఇంటర్నేషనల్ అవార్డు ప్రదానోత్సనం

కృష్ణాజిల్లా విజయవాడలో వాకర్స్​ ఇంటర్నేషనల్​ వార్షిక అవార్డుల ప్రదాన కార్యక్రమం నిర్వహించారు. సినీ నటుడు ఆలీ, మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు కార్యక్రమంలో పాల్గొన్నారు. మనం ఎంత డబ్బు సంపాదించినా మన వెంట ఉండదని..ఆరోగ్యం మాత్రమే మనతో పాటు ఉంటుందని అలీ అన్నారు. చరవాణిల మధ్య మనుషులు బతుకుతున్నారని..మనుషుల మధ్య బాంధవ్యాలను మరిచిపోతున్నారని అన్నారు. వాటివల్ల ఉపయోగం తక్కువ..నష్టం ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించటంతో పాటు సామాజిక సేవ కార్యక్రమాలు నిర్వహిస్తూ.. సమాజాభివృద్ధికి ఆకాశ్ ఇంటర్నేషనల్ చేస్తున్న కృషిని కొనియాడారు. సేవ చేస్తున్న వారిని గుర్తించి వారికి అవార్డులు అందజేయటం అభినందనీయమన్నారు.

విజయవాడలో వాకర్స్ ఇంటర్నేషనల్ అవార్డు ప్రదానోత్సనం

కృష్ణాజిల్లా విజయవాడలో వాకర్స్​ ఇంటర్నేషనల్​ వార్షిక అవార్డుల ప్రదాన కార్యక్రమం నిర్వహించారు. సినీ నటుడు ఆలీ, మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు కార్యక్రమంలో పాల్గొన్నారు. మనం ఎంత డబ్బు సంపాదించినా మన వెంట ఉండదని..ఆరోగ్యం మాత్రమే మనతో పాటు ఉంటుందని అలీ అన్నారు. చరవాణిల మధ్య మనుషులు బతుకుతున్నారని..మనుషుల మధ్య బాంధవ్యాలను మరిచిపోతున్నారని అన్నారు. వాటివల్ల ఉపయోగం తక్కువ..నష్టం ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించటంతో పాటు సామాజిక సేవ కార్యక్రమాలు నిర్వహిస్తూ.. సమాజాభివృద్ధికి ఆకాశ్ ఇంటర్నేషనల్ చేస్తున్న కృషిని కొనియాడారు. సేవ చేస్తున్న వారిని గుర్తించి వారికి అవార్డులు అందజేయటం అభినందనీయమన్నారు.

ఇదీ చదవండి:

ఘనంగా జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం

Intro:AP_VJA_25_29_CINE_ARTIST_ALI_PARTICIPATE_IN_WALKERS_INTERNATIONAL_AWARDS_737_AP10051


మనం ఎంత సంపాదించినా డబ్బు మన వెంట ఉండదని, ఆరోగ్యం మాత్రమే మన తో పాటు ఉంటుందని సినీ నటుడు ఆలీ అన్నారు. సెల్ ఫోన్లు మనుషుల మధ్య దూరాన్ని పెంచుతున్నాయని, వాటివల్ల ఉపయోగం తక్కువ నష్టం ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. వాకర్స్ ఇంటర్నేషనల్ కృష్ణాజిల్లా వార్షిక అవార్డుల ప్రధాన కార్యక్రమం విజయవాడలో నిర్వహించారు. సినీ నటుడు ఆలీ, మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజల ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించడంతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ సమాజాభివృద్ధికి ఆకాశ్ ఇంటర్నేషనల్ చేస్తున్న కృషిని కొనియాడారు. సేవ చేస్తున్న వారిని గుర్తించి వారికి అవార్డులు అందజేయడం అభినందనీయమన్నారు.




షేక్ ముర్తుజా విజయవాడ ఈస్ట్ 8008574648


Body:వాకర్స్ ఇంటర్నేషనల్ అవార్డు ప్రధానం


Conclusion:వాకర్స్ ఇంటర్నేషనల్ అవార్డుల ప్రధానం

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.