ETV Bharat / state

రాష్ట్రవ్యాప్తంగా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారుల దాడులు - vigilance raids news in ap

రాష్ట్ర వ్యాప్తంగా విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు దాడులు చేశారు. అక్రమంగా నిల్వ ఉంచిన 603 క్వింటాళ్ల ఉల్లి బస్తాలు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.27 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు.

vigilance-raids-on-onion-traders-in-ap
author img

By

Published : Nov 7, 2019, 1:54 PM IST

రాష్ట్రవ్యాప్తంగా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు దాడులు

రాష్ట్ర వ్యాప్తంగా విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు ఉల్లి అమ్మకాలు చేస్తున్న దుకాణాల్లో తనిఖీలు నిర్వహించారు. అక్రమంగా నిల్వ ఉంచిన 603 క్వింటాళ్ల ఉల్లి బస్తాలు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు 27 లక్షల రూపాయలు ఉంటుందని అంచనా వేశారు. బస్తాలను మార్కెటింగ్‌ శాఖకు తరలించి... 47 మంది వ్యాపారులకు నోటీసులు జారీ చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు దాడులు

రాష్ట్ర వ్యాప్తంగా విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు ఉల్లి అమ్మకాలు చేస్తున్న దుకాణాల్లో తనిఖీలు నిర్వహించారు. అక్రమంగా నిల్వ ఉంచిన 603 క్వింటాళ్ల ఉల్లి బస్తాలు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు 27 లక్షల రూపాయలు ఉంటుందని అంచనా వేశారు. బస్తాలను మార్కెటింగ్‌ శాఖకు తరలించి... 47 మంది వ్యాపారులకు నోటీసులు జారీ చేశారు.

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.