ETV Bharat / state

ఉల్లి, కూరగాయల ధరలు తగ్గించాలని తెదేపా మహిళ నేతల ధర్నా - విజయవాడలో తెదేపా మహిళ నేతల ఆందోళన

ఉల్లి ధరలు తగ్గించాలని కోరుతూ కృష్ణా జిల్లా విజయవాడ అజిత్​సింగ్​ నగర్​లో తెదేపా మహిళా నాయకులు ధర్నా చేశారు. ఉల్లి, కూరగాయల దండలు వేసుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

tdp women protest at vijayawada
తెదేపా మహిళ నేతల ధర్నా
author img

By

Published : Oct 24, 2020, 4:02 PM IST

ఉల్లి, కూరగాయల ధరలు తగ్గించాలని కోరుతూ విజయవాడ అజిత్ సింగ్ నగర్ సెంట్రల్ తెదేపా కార్యాలయం ఆవరణలో తెలుగు మహిళ నాయకులు నిరసన చేపట్టారు. కూరగాయలు, ఉల్లి దండలు వేసుకొని ఆందోళన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగు మహిళా నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఓ పక్క ప్రభుత్వ పథకాలు ఇస్తూనే మరో పక్క నిత్యావసర వస్తువుల ధరలు, కూరగాయల ధరలు ట్యాక్సులు పెంచి సామాన్యూడి నడ్డి విరుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఉల్లి, కూరగాయల ధరలు తగ్గించాలని కోరుతూ విజయవాడ అజిత్ సింగ్ నగర్ సెంట్రల్ తెదేపా కార్యాలయం ఆవరణలో తెలుగు మహిళ నాయకులు నిరసన చేపట్టారు. కూరగాయలు, ఉల్లి దండలు వేసుకొని ఆందోళన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగు మహిళా నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఓ పక్క ప్రభుత్వ పథకాలు ఇస్తూనే మరో పక్క నిత్యావసర వస్తువుల ధరలు, కూరగాయల ధరలు ట్యాక్సులు పెంచి సామాన్యూడి నడ్డి విరుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి. రాష్ట్రవ్యాప్తంగా కన్నులపండువగా దేవిశరన్నవరాత్రులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.