ETV Bharat / state

'డోర్ డెలివరీ వద్దు... పాత విధానమే కావాలి..!' - లారీ యజమానుల సంఘం వార్తలు

తమ సమస్యలు పరిష్కరించే వరకు లారీలు నిలిపివేయాలని నిర్ణయించినట్లు 13 జిల్లాల లారీ యజమానుల సంఘం నాయకులు తెలిపారు. విజయవాడలో ఇసుక లారీ యజమానుల జేఏసీ మహాసభ నిర్వహించారు. ఇసుక డోర్ డెలివరీ విధానం వల్ల ఎదురవుతున్న సమస్యలను చర్చించారు. ప్రభుత్వం పాత విధానాన్నే అమలు చేయాలని డిమాండ్​ చేశారు.

state lorry woners jac
రాష్ట్ర ఇసుక లారీ యజమానుల జే.ఏ.సి మహాసభలు
author img

By

Published : Jan 26, 2020, 12:05 PM IST

విజయవాడలో ఇసుక లారీ యజమానుల జేఏసీ మహా సభలు

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇసుక డోర్ డెలివరీ విధానం వల్ల లారీ యజమానులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని లారీ యజమానుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వైవీ ఈశ్వరరావు తెలిపారు. విజయవాడలో ఇసుక లారీ యజమానుల జేఏసీ మహాసభ నిర్వహించారు. డోర్ డెలివరీ విధానాన్ని రద్దు చేసి పాత విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తమ సమస్యలు పరిష్కారం అయ్యేవరకు లారీలో ఇసుక లోడింగ్ నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు.

విజయవాడలో ఇసుక లారీ యజమానుల జేఏసీ మహా సభలు

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇసుక డోర్ డెలివరీ విధానం వల్ల లారీ యజమానులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని లారీ యజమానుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వైవీ ఈశ్వరరావు తెలిపారు. విజయవాడలో ఇసుక లారీ యజమానుల జేఏసీ మహాసభ నిర్వహించారు. డోర్ డెలివరీ విధానాన్ని రద్దు చేసి పాత విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తమ సమస్యలు పరిష్కారం అయ్యేవరకు లారీలో ఇసుక లోడింగ్ నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు.

ఇవీ చూడండి:

మూడు రాజధానులకు ఎఫ్ఎస్ఎమ్ఈ సంపూర్ణ మద్దతు'

Intro:AP_VJA_36_25_LORRY_OWNERS_OPPOSE_SAND_DOOR_DELIVERY_SYSTEM_737_AP10051



రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇసుక డోర్ డెలివరీ విధానం వల్ల లారీ యజమానులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, డోర్ డెలివరీ విధానాన్ని రద్దు చేసి పాత విధానాన్ని ప్రవేశపెట్టాలని ఆంధ్రప్రదేశ్ లారీ యజమానుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వైవి ఈశ్వరరావు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సమస్య పరిష్కారం అయ్యేవరకు లారీలో ఇసుక లోడింగ్ నిలిపివేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ఇసుక లారీ యజమానుల జే.ఏ.సి మహాసభ విజయవాడలో నిర్వహించారు. డోర్ డెలివరీ విధానం వల్ల ఎదురవుతున్న సమస్యలను సభలో చర్చించారు. పాత విధానాన్ని ప్రభుత్వం ప్రవేశ పెట్టాలని, ప్రభుత్వం స్పందించి తమ సమస్య పరిష్కరించే వరకు లారీలు నిలిపివేయాలని 13 జిల్లాల లారీ యజమానులు నిర్ణయం తీసుకున్నారు. విజయవాడలో పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభించిన డోర్ డెలివరీ విధానాన్ని ట్రయల్ బేసిస్ లో 15 రోజులు నడిపినా రవాణాలో అనేక సమస్యలు వస్తున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వం వసూలు చేస్తున్న లారీ కిరాయిలు యజమానులకు త్వరగా అందడం లేదన్నారు.



- షేక్ ముర్తుజా విజయవాడ ఈస్ట్ 8008574648


Body:డోర్ డెలివరీ విధానాన్ని రద్దు చేయాలి


Conclusion:డోర్ డెలివరీ విధానాన్ని రద్దు చేయాలి
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.