ETV Bharat / state

కొవిడ్ బాధితులపై ఆర్టీసీ డీఎమ్ ఉదారత - కృష్ణాజిల్లా తాజా వార్తలు

కృష్ణా జిల్లా జగ్గయ్యపేట ఆర్టీసీ డిపో మేనేజర్ సుబ్బన్నరెడ్డి.. తన వాహనాన్ని కొవిడ్ బాధితుల సేవకు వినియోగిస్తూ సామాజిక బాధ్యతను చాటుకుంటున్నారు.

కొవిడ్ బాధితుల పట్ల ఉదారత చాటుతున్న ఆర్టీసీ డీఎమ్
కొవిడ్ బాధితుల పట్ల ఉదారత చాటుతున్న ఆర్టీసీ డీఎమ్
author img

By

Published : May 23, 2021, 7:48 AM IST

జగ్గయ్యపేట ఆర్టీసీ డిపో మేనేజర్ సుబ్బన్నరెడ్డి తన వాహనాన్ని కొవిడ్ బాధితుల సేవకు వినియోగిస్తూ సామాజిక బాధ్యతను చాటుకుంటున్నారు. తన కారును కొవిడ్ రోగులను తీసుకెళ్లే అంబులెన్స్ తరహా వాహనంగా మార్చేశారు.

డిక్కీలో ఆక్సిజన్ సిలెండర్లను ఉంచి వెనుక సీటును బెడ్ గా మార్చారు. తమ కార్మికులు, వారి కుటుంబీకుల కోసం దీన్ని ఉపయోగిస్తామని తెలిపారు. ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను ఆయన్ను అభినందించారు.

జగ్గయ్యపేట ఆర్టీసీ డిపో మేనేజర్ సుబ్బన్నరెడ్డి తన వాహనాన్ని కొవిడ్ బాధితుల సేవకు వినియోగిస్తూ సామాజిక బాధ్యతను చాటుకుంటున్నారు. తన కారును కొవిడ్ రోగులను తీసుకెళ్లే అంబులెన్స్ తరహా వాహనంగా మార్చేశారు.

డిక్కీలో ఆక్సిజన్ సిలెండర్లను ఉంచి వెనుక సీటును బెడ్ గా మార్చారు. తమ కార్మికులు, వారి కుటుంబీకుల కోసం దీన్ని ఉపయోగిస్తామని తెలిపారు. ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను ఆయన్ను అభినందించారు.

ఇదీ చదవండి:

అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జయరాం నాయక్ గుండెపోటుతో మృతి.. హోంమంత్రి సంతాపం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.