ETV Bharat / state

కనకదుర్గమ్మను దర్శించుకున్న ఆర్​ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్

author img

By

Published : Oct 10, 2020, 9:37 AM IST

విజయవాడ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను రాష్ట్రీయ స్వయం సేవక్ ‌సంఘ్‌ చీఫ్​‌ మోహన్‌ భగవత్ దర్శించుకున్నారు. అమ్మవారికి మెుక్కులు చెల్లించుకున్నారు.

కనకదుర్గమ్మను దర్శించుకున్న ఆర్​ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్
కనకదుర్గమ్మను దర్శించుకున్న ఆర్​ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్

విజయవాడ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ చీఫ్​‌ మోహన్‌ భగవత్ దర్శించుకున్నారు. అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ఈవో సురేష్‌బాబు మోహన్‌భగవత్‌కు ఆహ్వానం పలికారు. ముఖమండపం నుంచి అమ్మవారిని దర్శించుకున్న అనంతరం పండితులు వేద ఆశీర్వచనం అందించారు. ఈవో సురేష్‌బాబు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాన్ని మోహన్​భగవత్​‌కు అందజేశారు. రెండురోజులపాటు గుంటూరుజిల్లా మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రాంత ప్రచారకుల భైఠక్‌లో పాల్గొనేందుకు మోహన్‌ భగవత్‌ శుక్రవారం విజయవాడ వచ్చారు.

విజయవాడ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ చీఫ్​‌ మోహన్‌ భగవత్ దర్శించుకున్నారు. అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ఈవో సురేష్‌బాబు మోహన్‌భగవత్‌కు ఆహ్వానం పలికారు. ముఖమండపం నుంచి అమ్మవారిని దర్శించుకున్న అనంతరం పండితులు వేద ఆశీర్వచనం అందించారు. ఈవో సురేష్‌బాబు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాన్ని మోహన్​భగవత్​‌కు అందజేశారు. రెండురోజులపాటు గుంటూరుజిల్లా మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రాంత ప్రచారకుల భైఠక్‌లో పాల్గొనేందుకు మోహన్‌ భగవత్‌ శుక్రవారం విజయవాడ వచ్చారు.

ఇదీ చదవండి

తొలిదశలో గుర్తించడం ద్వారా క్యాన్సర్​ను జయించవచ్చు: డీజీపీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.