ETV Bharat / state

ద్విచక్రవాహనం ఢీ కొని హోంగార్డు మృతి - over speed and accident

అతి వేగం ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. కృష్ణా జిల్లా జనార్దనపురంలో ద్విచక్రవాహనంపై వేగంగా వెళ్తున్న ముగ్గురు యువకులు రోడ్డుపై నిలుచున్న వ్యక్తిని బలంగా ఢీ కొట్టారు. ఈ ఘటనలో అతను అక్కడి కక్కడే మృతి చెందాడు.

road accient in krishna dst
రోడ్డుప్రమాదం
author img

By

Published : Dec 15, 2019, 10:00 PM IST

ద్విచక్రవాహనం ఢీ కొని హోంగార్డు మృతి

కృష్ణా జిల్లా నందివాడ మండలం జనార్దనపురం గ్రామం వద్ద ప్రమాదం జరిగింది. ముగ్గురు వ్యక్తులు ద్విచక్ర వాహనంపై వేగంగా వస్తూ గోవర్దన్​ అనే వ్యక్తిని ఢీ కొట్టారు. ఈ ఘటనలో అతను అక్కడికక్కడే మృతి చెందగా.. ముగ్గురు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను గుడివాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుడు గోవర్దన్​ కైకలూరులో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్నాడు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ద్విచక్రవాహనం ఢీ కొని హోంగార్డు మృతి

కృష్ణా జిల్లా నందివాడ మండలం జనార్దనపురం గ్రామం వద్ద ప్రమాదం జరిగింది. ముగ్గురు వ్యక్తులు ద్విచక్ర వాహనంపై వేగంగా వస్తూ గోవర్దన్​ అనే వ్యక్తిని ఢీ కొట్టారు. ఈ ఘటనలో అతను అక్కడికక్కడే మృతి చెందగా.. ముగ్గురు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను గుడివాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుడు గోవర్దన్​ కైకలూరులో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్నాడు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి:

ప్రేమించిన వాడు మోసం చేశాడని యువతి ఆత్మహత్య

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.