ETV Bharat / state

Rains : రాగల 3 రోజుల పాటు రాష్ట్రంలో మోస్తారు వర్షాలు

author img

By

Published : May 30, 2021, 8:30 PM IST

Updated : May 31, 2021, 3:26 AM IST

రాష్ట్రంలో మూడ్రోజుల పాటు పలు చోట్ల మోస్తరు వర్షాలు కురవనున్నాయి. ఆగ్నేయ మధ్యప్రదేశ్ నుంచి తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి ఏర్పడిన కారణంగా వానలు రానున్నాయి.

Rains : రాగల 3 రోజుల పాటు రాష్ట్రంలో మోస్తారు వర్షాలు
Rains : రాగల 3 రోజుల పాటు రాష్ట్రంలో మోస్తారు వర్షాలు

ఉపరితల ద్రోణి ఏర్పడిన కారణంగా రాష్ట్రంలో రానున్న మూడు రోజుల పాటు పలు చోట్ల మోస్తరు వర్షాలు పడనున్నాయి. ఈ ఉపరితల ద్రోణి ఆగ్నేయ మధ్యప్రదేశ్ నుంచి తమిళనాడు వరకు కొనసాగనుంది.

తేలికపాటి నుంచి మోస్తారు జల్లులు..

విదర్భ, తెలంగాణ, రాయలసీమ మీదుగా ఆవరించి ఉన్న ద్రోణి వల్ల.. ఉత్తర, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

ఇదీ చూడండి : CM Jagan: 'మేనిఫెస్టో హామీల్లో 94శాతం పూర్తి చేశాం'

ఉపరితల ద్రోణి ఏర్పడిన కారణంగా రాష్ట్రంలో రానున్న మూడు రోజుల పాటు పలు చోట్ల మోస్తరు వర్షాలు పడనున్నాయి. ఈ ఉపరితల ద్రోణి ఆగ్నేయ మధ్యప్రదేశ్ నుంచి తమిళనాడు వరకు కొనసాగనుంది.

తేలికపాటి నుంచి మోస్తారు జల్లులు..

విదర్భ, తెలంగాణ, రాయలసీమ మీదుగా ఆవరించి ఉన్న ద్రోణి వల్ల.. ఉత్తర, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

ఇదీ చూడండి : CM Jagan: 'మేనిఫెస్టో హామీల్లో 94శాతం పూర్తి చేశాం'

Last Updated : May 31, 2021, 3:26 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.