ETV Bharat / state

రైతులకు మద్దతుగా ఆందోళన... అడ్డుకున్న పోలీసులు - protest at keesara toll plaza news

దిల్లీలో రైతుల పోరాటానికి మద్దతుగా కృష్ణా జిల్లా కంచికర్ల మండలం కీసర టోల్ ప్లాజా వద్ద ఆందోళన జరిగింది. రైతు సంఘాలతో పాటు వామపక్షాలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇందులో పాల్గొన్నారు. కాసేపటికే ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారు.

Protest at Keesara Toll Plaza against agricultural laws
Protest at Keesara Toll Plaza against agricultural laws
author img

By

Published : Dec 12, 2020, 3:31 PM IST

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల చేస్తున్న పోరాటానికి మద్దతుగా కృష్ణా జిల్లా కంచికర్ల మండలం కీసర టోల్ ప్లాజా వద్ద ఆందోళన జరిగింది. రైతు సంఘాలతో పాటు వామపక్షాలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇందులో పాల్గొన్నారు. ఈ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

టోల్ ప్లాజా వద్ద ఆందోళన చేస్తున్న నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. ఆందోళనకారులను అరెస్టు చేసి వీరులపాడు తరలించారు.

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల చేస్తున్న పోరాటానికి మద్దతుగా కృష్ణా జిల్లా కంచికర్ల మండలం కీసర టోల్ ప్లాజా వద్ద ఆందోళన జరిగింది. రైతు సంఘాలతో పాటు వామపక్షాలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇందులో పాల్గొన్నారు. ఈ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

టోల్ ప్లాజా వద్ద ఆందోళన చేస్తున్న నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. ఆందోళనకారులను అరెస్టు చేసి వీరులపాడు తరలించారు.

ఇదీ చదవండి

దిల్లీ సరిహద్దులో ఉద్ధృతంగా రైతుల నిరసనలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.