ETV Bharat / state

'సమస్యలను పరిష్కరిస్తాం... అభివృద్ధి సాధిస్తాం' - సమస్యలను పరిష్కరిస్తాం... అభివృద్ధిని సాధిస్తాం

వైకాపా కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను... నియోజకవర్గంలో దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలను పరిష్కరిస్తాని హామీ ఇచ్చారు.

సమస్యలను పరిష్కరిస్తాం... అభివృద్ధిని సాధిస్తాం
author img

By

Published : Aug 5, 2019, 5:14 PM IST

సమస్యలను పరిష్కరిస్తాం... అభివృద్ధిని సాధిస్తాం

కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలులో ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జగ్గయ్యపేట నియోజకవర్గం వైకాపా కార్యకర్తలు హాజరయ్యారు. నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలపై సామినేని కార్యకర్తలతో చర్చించారు. దీర్ఘకాలికంగా వేధిస్తున్న సమస్యలను పలువురు సీనియర్ నాయకులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. వీటిన్నంటిని పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుని... అభివృద్ధికి దోహదపడతానన్నారు. అనంతరం పెనుగంచిప్రోలు మండలం వైకాపా అధ్యక్షుడిగా ఓట్ల నాగేశ్వరావును నియమిస్తున్నట్లు ఆయన ప్రకటించారు.

సమస్యలను పరిష్కరిస్తాం... అభివృద్ధిని సాధిస్తాం

కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలులో ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జగ్గయ్యపేట నియోజకవర్గం వైకాపా కార్యకర్తలు హాజరయ్యారు. నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలపై సామినేని కార్యకర్తలతో చర్చించారు. దీర్ఘకాలికంగా వేధిస్తున్న సమస్యలను పలువురు సీనియర్ నాయకులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. వీటిన్నంటిని పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుని... అభివృద్ధికి దోహదపడతానన్నారు. అనంతరం పెనుగంచిప్రోలు మండలం వైకాపా అధ్యక్షుడిగా ఓట్ల నాగేశ్వరావును నియమిస్తున్నట్లు ఆయన ప్రకటించారు.

ఇవీ చదవండి

పత్తి రైతులకు వ్యాపారి టోకరా.. 7కోట్లు స్వాహా

Intro:


Body:Ap-Tpt-05-76-Varsham kosam varunayagam-Av-Ap10102

చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె సమీపంలో వెలసిన మల్లయ్య కొండ శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో సోమవారం వరుణ యాగం, సహస్ర ఘటాభిషేకం, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. రాయలసీమ స్థాయిలో ప్రసిద్ధిగాంచిన మల్లయ్య కొండ పుణ్యక్షేత్రం మల్లికార్జున స్వామి సన్నిధిలో సహస్ర ఘటాభిషేకం వరుణ యాగాలు నిర్వహిస్తే వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని రాయలసీమ వాసులు విశ్వసిస్తారు. తంబళ్లపల్లె నుంచి నాలుగు కిలోమీటర్ల దూరం లోని మల్లయ్య కొండను కిలోమీటర్లు భక్తులు శివనామస్మరణతో నిటారుగా ఎక్కి, కొండపై పరమశివుని సన్నిధిలో సోమవారం పెద్ద ఎత్తున భక్తులు వాన కురిపించు పరమేశ్వర అంటూ మొక్కుకున్నారు. కోసువారిపల్లి శివాలయం అర్చకులు కుమారస్వామి మంత్రోచ్చారణతో గణపతి పూజలు ,నవగ్రహ పూజలు ,సహస్ర ఘటాభిషేకం, వరుణ యాగం, కుంభాభిషేక మహోత్సవాలను నిర్వహించారు. పంచాయతీరాజ్ శాఖ ఇంజనీర్లు, రాయలసీమ స్థాయిలో భక్తులు పాల్గొన్నారు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. వీరన్న గుహలో సాధువు వడ్ల రమణ స్వామి వర్షం కోసం తపస్సు చేపట్టారు. పరమ శివుని సన్నిధిలో భక్తులు తలనీలాలు సమర్పించి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలు చేయించారు.



Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.