ETV Bharat / state

విజయవాడలో వనం-మనం... - vanam- manam program

నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం ప్రాంగణంలో వనం- మనం కార్యక్రమం చేపట్టారు. నగర పాలక సంస్థ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఇతర అధికారులు కలిసి మొక్కలు నాటారు.

palantig trees on vanam- manam program at vijayawada
author img

By

Published : Jul 9, 2019, 9:21 AM IST

విజయవాడ నగరంలో పచ్చదనం పెంపొందించే ఉద్దేశంతో నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో వనం మనం కార్యక్రమం చేపట్టారు. తుమ్మలపల్లి కళాక్షేత్రం ప్రాంగణంలో నగర పాలక సంస్థ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఇతర అధికారులు కలిసి మొక్కలు నాటారు. సంస్థలో పనిచేస్తున్న వివిధ శాఖల అధికారులు ఒక్కొక్కరు ఒక్కో మొక్క నాటి...నీళ్లు పోశారు. కళాక్షేత్రంలో ఆవరణంలోని రైవస్ కాలువ గట్టుపై దాదాపు 100కు పైగా మొక్కలను నాటారు.

విజయవాడలో వనం-మనం.

ఇదిచూడండి.వారంలో స్థానిక సంస్థల ఎన్నికలపై స్పష్టత

విజయవాడ నగరంలో పచ్చదనం పెంపొందించే ఉద్దేశంతో నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో వనం మనం కార్యక్రమం చేపట్టారు. తుమ్మలపల్లి కళాక్షేత్రం ప్రాంగణంలో నగర పాలక సంస్థ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఇతర అధికారులు కలిసి మొక్కలు నాటారు. సంస్థలో పనిచేస్తున్న వివిధ శాఖల అధికారులు ఒక్కొక్కరు ఒక్కో మొక్క నాటి...నీళ్లు పోశారు. కళాక్షేత్రంలో ఆవరణంలోని రైవస్ కాలువ గట్టుపై దాదాపు 100కు పైగా మొక్కలను నాటారు.

విజయవాడలో వనం-మనం.

ఇదిచూడండి.వారంలో స్థానిక సంస్థల ఎన్నికలపై స్పష్టత

Intro:ap_sklm_12_08_raitu_dinotsavam_av_ap10074. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో వైయస్సార్ రైతు దినోత్సవాన్ని నిర్వహించారు, ఈ సందర్భంగా వ్యవసాయ, ఉద్యానవన, విద్యుత్తు శాఖ చే స్టాల్స్ ఏర్పాటు చేశారు. అనంతరం నిర్వహించిన సభలో పలాస ఎమ్మెల్యే డాక్టర్ ఎస్ .అప్పలరాజు మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీలకు కట్టుబడి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా పలువురు రైతులకు ప్రోత్సాహకాలు, రుణాలు అందజేశారు.


Body:raitu


Conclusion:raitu
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.