ETV Bharat / state

ఓవర్​ లోడ్​తో ఉన్న ఇసుక లారీలు సీజ్​ - sand lorries seize news in vijayawada

కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం పేరకలపాడు వద్ద పరిమితికి మించి ఇసుకను తరలిస్తున్న లారీలను పోలీసులు సీజ్​ చేశారు. దీనిపై సంబంధిత అధికారులు విచారణ చేస్తున్నారు.

ఇసుక లారీలు సీజ్.
author img

By

Published : Nov 3, 2019, 11:27 AM IST

Updated : Nov 3, 2019, 10:13 PM IST

ఇసుక లారీలు సీజ్.. ఓవర్​ లోడే కారణం

కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం పేరకలపాడు వద్ద పరిమితికి మించి ఇసుకను తరలిస్తున్న లారీలను పోలీసులు సీజ్​ చేశారు. మొత్తం 14 లారీలు, ఒక ట్రాక్టర్​ను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. పట్టుకున్న వాహనాలను కంచికచర్ల మార్కెట్ యార్డుకు తరలించారు. దీనిపై సంబంధిత అధికారులు విచారణ చేస్తున్నారు.

ఇసుక లారీలు సీజ్.. ఓవర్​ లోడే కారణం

కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం పేరకలపాడు వద్ద పరిమితికి మించి ఇసుకను తరలిస్తున్న లారీలను పోలీసులు సీజ్​ చేశారు. మొత్తం 14 లారీలు, ఒక ట్రాక్టర్​ను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. పట్టుకున్న వాహనాలను కంచికచర్ల మార్కెట్ యార్డుకు తరలించారు. దీనిపై సంబంధిత అధికారులు విచారణ చేస్తున్నారు.

ఇవీ చదవండి:

రక్తమోడిన రహదారులు.. కృష్ణా జిల్లాలో నలుగురు మృతి

sample description
Last Updated : Nov 3, 2019, 10:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.