ETV Bharat / state

మైలవరంలో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ పర్యటన

author img

By

Published : Feb 28, 2020, 11:43 AM IST

కృష్ణాజిల్లా మైలవరంలో స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ పర్యటించారు. సమస్యలు అడిగి తెలుసుకుని వాటిని పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ముఖ్యంగా పారిశుధ్య సమస్యపై ప్రత్యేక దృష్టి పెట్టి సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. రోడ్ల నిర్మాణాల కోసం 7కోట్ల రూపాయలు మంజూరు చేశామని.. పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు. అర్హులైన పేదలందరికీ ఉగాది నాటికి ఇళ్లస్థలాలు అందజేస్తామని స్పష్టంచేశారు.

mylavaram mla vasantha krishnaprasad visit city
మైలవరంలో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ పర్యటన
మైలవరంలో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ పర్యటన

మైలవరంలో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ పర్యటన

ఇవీ చదవండి.. బాలికపై అత్యాచారం కేసులో పోలీసుల అదుపులో నిందితుడు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.