కృష్ణా జిల్లా ముదినేపల్లి మండలం పెయ్యేరు శివారు అప్పారావు పేట వద్ద గడ్డి ట్రాక్టర్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ మంటలు పక్కనే ఉన్న నాలుగు గుడిసెలకు వ్యాపించడంతో ఇళ్లన్నీ దగ్థమయ్యాయి. సుమారు పది లక్షల రూపాయల మేర ఆస్తి నష్టం వాటిల్లిందని స్థానికులు తెలిపారు. సమాచారం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది హూటాహుటిన ఆ ప్రాంతానికి చేరుకుని....మంటలను అదుపులోకి తెచ్చారు.
ఇవి చూడండి...లలితా జ్యూయలరీ షోరూంలలో తూనికల, కొలతల శాఖ సోదాలు