ETV Bharat / state

విజయవాడలో తల్లిపాల వారోత్సావాలు

author img

By

Published : Aug 6, 2019, 2:16 PM IST

ప్రపంచ తల్లిపాల వారోత్సవాల కార్యక్రమాన్ని విజయవాడలో స్థానిక ఎమ్మెల్యే మల్లాది విష్ణు, కృష్ణా జిల్లా పరిపాలన అధికారి ఇంతియాజ్ లాంఛనంగా ప్రారంభించారు. పురిటి బిడ్డకు తల్లిపాల ఎంత ముఖ్యమో ఈ కార్యక్రమంలో చర్చించారు.

విజయవాడలో తల్లిపాల వారోత్సావాలు

ప్రపంచ తల్లిపాల వారోత్సవాల కార్యక్రమాన్ని విజయవాడలో ప్రారంభించారు. గుణదల బిషప్ గ్రేస్ పాఠశాలలో స్థానిక ఎమ్మెల్యే మల్లాది విష్ణు.... కృష్ణా జిల్లా పరిపాలన అధికారి ఇంతియాజ్ లాంఛనంగా ఈ కార్యక్రమానికి ప్రారంభించారు. ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ... పుట్టే బిడ్డకు తల్లిపాలు పట్టించటం వల్ల వ్యాధులను దూరం చేయవచ్చు అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో పలు కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా కృష్ణాజిల్లా శిశు సంక్షేమ శాఖ పలు కార్యక్రమాలు చేపడుతందని కొనియాడారు. తల్లిపాల వారోత్సవాలు కార్యాచరణ రూపొందించి, మహిళలకు అవగాహన కార్యక్రమం శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో చేపట్టినట్టు కృష్ణా జిల్లా పరిపాలన అధికారి ఇంతియాజ్ తెలిపారు. అప్పుడే పుట్టే చిన్నారులకు ఎటువంటి వ్యాధులు రాకుండా తల్లిపాలు చక్కగా ఉపయోగపడతాయని అన్నారు.

విజయవాడలో తల్లిపాల వారోత్సావాలు

ఇదీ చూడండి తిరుమలకు మద్యం, మాంసం.. తమిళుడి నిర్వాకం!

ప్రపంచ తల్లిపాల వారోత్సవాల కార్యక్రమాన్ని విజయవాడలో ప్రారంభించారు. గుణదల బిషప్ గ్రేస్ పాఠశాలలో స్థానిక ఎమ్మెల్యే మల్లాది విష్ణు.... కృష్ణా జిల్లా పరిపాలన అధికారి ఇంతియాజ్ లాంఛనంగా ఈ కార్యక్రమానికి ప్రారంభించారు. ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ... పుట్టే బిడ్డకు తల్లిపాలు పట్టించటం వల్ల వ్యాధులను దూరం చేయవచ్చు అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో పలు కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా కృష్ణాజిల్లా శిశు సంక్షేమ శాఖ పలు కార్యక్రమాలు చేపడుతందని కొనియాడారు. తల్లిపాల వారోత్సవాలు కార్యాచరణ రూపొందించి, మహిళలకు అవగాహన కార్యక్రమం శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో చేపట్టినట్టు కృష్ణా జిల్లా పరిపాలన అధికారి ఇంతియాజ్ తెలిపారు. అప్పుడే పుట్టే చిన్నారులకు ఎటువంటి వ్యాధులు రాకుండా తల్లిపాలు చక్కగా ఉపయోగపడతాయని అన్నారు.

విజయవాడలో తల్లిపాల వారోత్సావాలు

ఇదీ చూడండి తిరుమలకు మద్యం, మాంసం.. తమిళుడి నిర్వాకం!

Contributor : B. Yerriswamy Center : Uravakonda, Ananthapuram (D) Date : 06-08-2019 Sluge : ap_atp_71_06_agni_pramadham_avb_AP10097 Cell : 9704532806 అనంతపురం జిల్లా విడపనకల్లు మండలం డోనేకల్లు గ్రామంలోని వేర్ హౌస్ లో మంగళవారం ఉదయం అగ్ని ప్రమాదం జరిగింది. వీటి విలువ ఇంకా తెలియాల్సి ఉంది, అందులోని విలువైన ధాన్యపు గింజలు కాలిపోయాయి. డోనేకల్లు గ్రామ శివారులో ఉన్న శ్రీ దుర్గాంబ వేర్ హౌస్ లో ఉన్నట్టుండి మంటలు చెలరేగాయి. గ్రామస్తులు వెంటనే మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. ఉరవకొండ అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు వారు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో రైతులు నిల్వ ఉంచుకున్న పప్పుశనగ, ధనియాలు తదితర ధాన్యలు పూర్తిగా కాలిపోయాయి. విషయం తెలుసుకున్న విడపనకల్ AO రాజ్యలక్ష్మి ఘటనా స్థలానికి చేరుకొని కాలిపోయిన ధాన్యాన్ని పరిశీలించారు. ఇది ప్రమాడమేన లేక వేరే ఏమైనా జరిగిందా అనే విషయం తెలియాల్సివుంది. బైట్ 1 : చంద్రశేఖర్, బైట్ 2 : భీమలింగా, బైట్ 3 : ఖదీర్ అగ్నిమాపక అధికారి.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.