ETV Bharat / state

జగ్గయ్యపేటలో ప్రత్యేక గ్రీవెన్స్ సెల్​ను ప్రారంభించిన ఎమ్మెల్యే

author img

By

Published : Nov 2, 2020, 11:46 AM IST

జగ్గయ్యపేటలోని ప్రజలు తమ సమస్యలను ఇక సులభంగా పరిష్కరించుకునేందుకు వీలుగా ప్రత్యేక గ్రీవెన్స్ సెల్​ను ఎమ్మెల్యే సామినేని ఉదయభాను ప్రారంభించారు. దీని ద్వారా నేరుగా ఇంటి నుంచే ఫిర్యాదులు చేయవచ్చు.

జగ్గయ్యపేటలో ప్రత్యేక గ్రీవెన్స్ సెల్​ను ప్రారంభించిన ఎమ్మెల్యే
జగ్గయ్యపేటలో ప్రత్యేక గ్రీవెన్స్ సెల్​ను ప్రారంభించిన ఎమ్మెల్యే


కృష్ణాజిల్లా జగ్గయ్యపేట ప్రజలు పురపాలక సంఘం సేవలను విస్తృతంగా వినియోగించుకునేందుకు ప్రత్యేక గ్రీవెన్స్‌ సెల్‌ను ఏర్పాటు చేశారు. ఇంటి వద్దకే సేవలను అందించేందుకు 9390939891 నంబరుతో ఏర్పాటు చేసిన సెల్‌ను ఎమ్మెల్యే సామినేని ఉదయభాను ప్రారంభించారు. ఈ నంబరు ద్వారా ప్రజలు వారి సమస్యలు, సలహాలను వాట్సాప్ ద్వారా నేరుగా ఫోటోలు, సందేశాలతో ఫిర్యాదులు చేయవచ్చు. పురపాలక సిబ్బంది ఫిర్యాదుదారుడిని తక్షణమే సంప్రదించి ఆయా సమస్యలు ప్రాధాన్యత క్రమంలో పూర్తిచేస్తారని తెలిపారు.


కృష్ణాజిల్లా జగ్గయ్యపేట ప్రజలు పురపాలక సంఘం సేవలను విస్తృతంగా వినియోగించుకునేందుకు ప్రత్యేక గ్రీవెన్స్‌ సెల్‌ను ఏర్పాటు చేశారు. ఇంటి వద్దకే సేవలను అందించేందుకు 9390939891 నంబరుతో ఏర్పాటు చేసిన సెల్‌ను ఎమ్మెల్యే సామినేని ఉదయభాను ప్రారంభించారు. ఈ నంబరు ద్వారా ప్రజలు వారి సమస్యలు, సలహాలను వాట్సాప్ ద్వారా నేరుగా ఫోటోలు, సందేశాలతో ఫిర్యాదులు చేయవచ్చు. పురపాలక సిబ్బంది ఫిర్యాదుదారుడిని తక్షణమే సంప్రదించి ఆయా సమస్యలు ప్రాధాన్యత క్రమంలో పూర్తిచేస్తారని తెలిపారు.

ఇవీ చదవండి

చేనేత వస్త్రాలపై పండగ రాయితీ నిలిపివేసిన ప్రభుత్వం

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.