ETV Bharat / state

కరోనా వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు పాటించాలి: సింహాద్రి రమేశ్​బాబు

కృష్ణా జిల్లాలో కొవిడ్ పాజిటివ్ కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రతి ఒక్కరూ కనీస జాగ్రత్తలు పాటించాలని అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేశ్​బాబు అన్నారు.

author img

By

Published : Jun 25, 2020, 3:59 PM IST

MLA simhadri ramesh babu tour in avanigadda for awareness on corona virus
అవనిగడ్డలో పర్యటిస్తున్న ఎమ్మెల్యే రమేశ్ బాబు

కృష్ణా జిల్లాలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నందున ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేశ్​ బాబు అన్నారు. పోలీస్ అధికారులతో కలిసి గురువారం పట్టణంలోని ప్రధాన కూడళ్లలోని దుకాణాదారులకు.. కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని.. దుకాణాల ముందు భౌతిక దూరం పాటించేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు.

కృష్ణా జిల్లాలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నందున ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేశ్​ బాబు అన్నారు. పోలీస్ అధికారులతో కలిసి గురువారం పట్టణంలోని ప్రధాన కూడళ్లలోని దుకాణాదారులకు.. కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని.. దుకాణాల ముందు భౌతిక దూరం పాటించేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు.

ఇదీచదవండి: ఎమ్మెల్యే రవీంద్రనాథ్​ రెడ్డిని అడ్డుకున్న ప్రజలు.. గోబ్యాక్ అంటూ నినాదాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.