ETV Bharat / state

హైదరాబాద్​కు ఇసుక అక్రమ రవాణా.. 15 మందిపై కేసు నమోదు - ఇసుక లారీలు స్వాధీనం

కృష్ణా జిల్లా నందిగామ మండలం మాగల్లు నుంచి ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్న లారీలను రాష్ట్ర సరిహద్దులో పోలీసులు పట్టుకున్నారు. నందిగామ నుంచి ఖమ్మం మీదుగా హైదరాబాద్‌కు పెద్ద ఎత్తున అక్రమంగా ఇసుక తరలిస్తున్నట్లు పోలీసుల తనిఖీల్లో వెల్లడైంది. వాహనాలను సీజ్‌ చేసిన పోలీసులు...  15 మందిపై కేసులు నమోదు చేశారు.

lorries seize in nandigama krishna district
హైదరాబాద్​కు ఇసుక అక్రమ రవాణా
author img

By

Published : Dec 14, 2019, 8:02 PM IST

హైదరాబాద్​కు ఇసుక అక్రమ రవాణా

హైదరాబాద్​కు ఇసుక అక్రమ రవాణా

ఇదీ చూడండి:

ప్రభుత్వ బడుల్లో ఆంగ్లమాధ్యమంపై... హైకోర్టులో వ్యాజ్యం

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.