ETV Bharat / state

'సాంకేతిక పరిజ్ఞానంతో భూముల సమగ్ర సర్వే'

సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా భూముల సమగ్ర సర్వే  చేస్తామని... విజయవాడ గేట్‌వే హోటల్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ తెలిపారు.

author img

By

Published : Sep 6, 2019, 9:32 PM IST

"సాంకేతిక పరిజ్ఞానంతో భూముల సమగ్ర సర్వే  జరగబోతుంది"
"సాంకేతిక పరిజ్ఞానంతో భూముల సమగ్ర సర్వే జరగబోతుంది"

కృష్ణా జిల్లా విజయవాడ గేట్‌వే హోటల్‌లో జియోస్పేషియల్‌ కార్వాన్‌ పేరిట నిర్వహించిన కార్యశాలలో రెవెన్యూశాఖ మంత్రి పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, ఐటీ శాఖ మంత్రి గౌతంరెడ్డి పాల్గొన్నారు. సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా భూములను సమగ్ర సర్వే చేయించాలని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారని మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ తెలిపారు. 1983లో మునసబులు, కరణాల వ్యవస్థను అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు రద్దు చేయడానికి ముందు భూ రికార్డుల నిర్వహణ పక్కాగా ఉండేదన్నారు. అనంతరం సరైన ప్రత్యామ్నాయం లేక ఇప్పటికీ భూవివాదాలు అపరిష్కృతంగా మిగిలి ఉన్నాయని పేర్కొన్నారు. ఈ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని సీఎం ఆదేశాల మేరకు భూముల సమగ్ర సర్వే రాష్ట్రంలోనే జరగబోతుందన్నారు. వ్యవసాయ రంగానికి ఈ సర్వే ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని మంత్రి మేకపాటి గౌతంరెడ్డి అభిప్రాయపడ్డారు.

ఇదీ చూడండి: 'యువతకు ఉపాధి కల్పనే లక్ష్యం'

"సాంకేతిక పరిజ్ఞానంతో భూముల సమగ్ర సర్వే జరగబోతుంది"

కృష్ణా జిల్లా విజయవాడ గేట్‌వే హోటల్‌లో జియోస్పేషియల్‌ కార్వాన్‌ పేరిట నిర్వహించిన కార్యశాలలో రెవెన్యూశాఖ మంత్రి పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, ఐటీ శాఖ మంత్రి గౌతంరెడ్డి పాల్గొన్నారు. సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా భూములను సమగ్ర సర్వే చేయించాలని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారని మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ తెలిపారు. 1983లో మునసబులు, కరణాల వ్యవస్థను అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు రద్దు చేయడానికి ముందు భూ రికార్డుల నిర్వహణ పక్కాగా ఉండేదన్నారు. అనంతరం సరైన ప్రత్యామ్నాయం లేక ఇప్పటికీ భూవివాదాలు అపరిష్కృతంగా మిగిలి ఉన్నాయని పేర్కొన్నారు. ఈ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని సీఎం ఆదేశాల మేరకు భూముల సమగ్ర సర్వే రాష్ట్రంలోనే జరగబోతుందన్నారు. వ్యవసాయ రంగానికి ఈ సర్వే ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని మంత్రి మేకపాటి గౌతంరెడ్డి అభిప్రాయపడ్డారు.

ఇదీ చూడండి: 'యువతకు ఉపాధి కల్పనే లక్ష్యం'

Intro:ap_atp_63_06_formers_on_loss_of_plants_avb_ap10005
____---___-___*
విష సంస్కృతిని ఆపండి.... రైతుల ఆవేదన....
~~~~~~~~~~~~*
తమ ప్రాంతంలో కొత్తగా ప్రారంభమైన చెట్లు నరికే విష సంస్కృతిని ఆపేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని రైతులు తెలుగుదేశం నాయకులు కోరుతున్నారు.
అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలం ఎర్రగొండాపురం గ్రామంలో ఇరవై మూడు ఎకరాల్లో దానిమ్మ చెట్లను నరికి వేశారు తెలుగుదేశం పార్టీ కు చెందిన తాజా మాజీ బ్రహ్మసముద్రం జడ్పిటిసి సభ్యుడు వెంకటేశులు అనుచరులుగా ఉన్న రైతులు లింగప్ప, ఆవులప్ప, గిరియప్ప, బొజ్జప్ప, జంపాలప్ప,
లింగప్ప.. నాకు చెందిన 23 ఎకరాల్లోని 3000 చెట్లను నరికి వేసినట్లు తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు తెలిపారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా పోలీసు అధికారులు పికెట్ ఏర్పాటు చేశారు. బాధిత రైతుల పొలాలని కళ్యాణదుర్గం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి ఉమామహేశ్వరనాయుడు పలువురు సీనియర్ నాయకులతో కలిసి పరిశీలించారు. రైతులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడి నిందితులను వెంటనే గుర్తించి రైతులకు సహాయం అందించాలని డిమాండ్ చేశారు.
వాయిస్ 1.. గిరియప్ప, బాధిత రైతు.
వాయిస్ 2.. ఆవులప్ప, బాధిత రైతు.
వాయిస్ 3.. రామాంజనేయులు, స్థానిక రైతు.
వాయిస్ 4.. ఉమామహేశ్వర్ నాయుడు కళ్యాణదుర్గం నియోజకవర్గం తెలుగుదేశం చార్జ్
Body:రామక్రిష్ణ కళ్యాణదుర్గంConclusion:కళ్యాణదుర్గం అనంతపురం జిల్లా

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.