ETV Bharat / state

ప్రపంచ కప్ లో యువ ఆటగాళ్లకు ప్రాధాన్యం: ఎమ్మెస్కే

author img

By

Published : Nov 18, 2019, 8:57 PM IST

భారత క్రికెట్ జట్టు సెలక్షన్​ కమిటీ ఛైర్మన్​ ఎమ్మెస్కే ప్రసాద్​.. కృష్ణా జిల్లా గుడివాడలో పర్యటించారు. రాబోయే టీ20 ప్రపంచ కప్​లో యువ ఆటగాళ్లకు ప్రాధాన్యం కల్పిస్తామని చెప్పారు.

'యువ ఆటగాళ్లకు ప్రాధాన్యం ఉంటుంది'
'యువ ఆటగాళ్లకు ప్రాధాన్యం ఉంటుంది'

వచ్చే ఏడాది జరిగే టీ20 వరల్డ్​ కప్​ను​ గెలుచుకుంటామని భారత జట్టు సెలక్షన్​ కమిటీ ఛైర్మన్​ ఎమ్మెస్కే ప్రసాద్​ ఆశాభావం వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లా గుడివాడలో 'జెసిఐ' అనే స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన నడక అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. దేశంలో చిన్నారులపై లైంగిక వేధింపులను ఖండించారు. ఎన్టీఆర్​ క్రీడా మైదానం సభ్యులు ఆయన్ను సన్మానించారు. రాబోయే టీ20 వరల్డ్​ కప్​లో యువ ఆటగాళ్లకు ప్రాధాన్యం ఇస్తామని ప్రసాద్ తెలిపారు. ప్రస్తుతం అన్ని విభాగాల్లో జట్టు పటిష్ఠంగా ఉందన్నారు. బీసీసీఐ ఛైర్మన్​గా సౌరవ్​ గంగూలీ విజయవంతం అవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు.

'యువ ఆటగాళ్లకు ప్రాధాన్యం ఉంటుంది'

వచ్చే ఏడాది జరిగే టీ20 వరల్డ్​ కప్​ను​ గెలుచుకుంటామని భారత జట్టు సెలక్షన్​ కమిటీ ఛైర్మన్​ ఎమ్మెస్కే ప్రసాద్​ ఆశాభావం వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లా గుడివాడలో 'జెసిఐ' అనే స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన నడక అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. దేశంలో చిన్నారులపై లైంగిక వేధింపులను ఖండించారు. ఎన్టీఆర్​ క్రీడా మైదానం సభ్యులు ఆయన్ను సన్మానించారు. రాబోయే టీ20 వరల్డ్​ కప్​లో యువ ఆటగాళ్లకు ప్రాధాన్యం ఇస్తామని ప్రసాద్ తెలిపారు. ప్రస్తుతం అన్ని విభాగాల్లో జట్టు పటిష్ఠంగా ఉందన్నారు. బీసీసీఐ ఛైర్మన్​గా సౌరవ్​ గంగూలీ విజయవంతం అవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు.

Intro:AP_VJA_36_18_TEAM_INDIA_CRICKET_SELECTION_CHERMAN_MSK_INTERVIEW_AP10046...కృష్ణాజిల్లా.. గుడివాడ.. నాగసింహాద్రి.. పోన్...9394450288.. వచ్చే ఏడాది జరగనున్న టి20 వరల్డ్ కప్ సాధిస్తామని భారత జట్టు సెలక్షన్ కమిటీ చైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ అశాభావం వ్యక్తం చేశారు. కృష్ణాజిల్లా గుడివాడలో పర్యటించిన ఎమ్మెస్కే ప్రసాద్ ఈటీవీ భారత్ తొ ప్రత్యేకంగా మాట్లాడారు. వచ్చే ఏడాది జరగబోయే టి20 వరల్డ్ కప్ లొ యువ ఆటగాళ్లకు ప్రాధాన్యం ఇస్తామని అన్ని విభాగాలలో జట్టు పటిష్టంగా ఉందని ఎం ఎస్ కే వివరించారు. యువ ఆటగాళ్లు వారి వారి స్థానాలను పటిష్టం చేసుకోవాలని క్రీడాకారులకు ఆయన సూచన చేశారు. బీసీసీఐ చైర్మన్ గా సౌరవ్ గంగూలి రాణిస్తారని ఎమ్మెస్కే ప్రసాద్ అభిప్రాయం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా గా ఎన్టీఆర్ క్రీడా మైదానం సభ్యులు ఆయన్ను సన్మానించారు...బైట్.. ఎమ్మెస్కే.ప్రసాద్.. భారత సెలక్షన్ కమిటీ అధ్యక్షుడు


Body:వచ్చే యేడాది జరగబోయే టి20 వరల్డ్ కప్ కు యువతకు పెద్దపీట వేస్తామని స్పష్టం చేసిన ఎమ్మెస్కే ప్రసాద్


Conclusion:అన్ని విభాగాలలో ఇండియా క్రికెట్ జట్టు పటిష్టంగా ఉంది
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.