ETV Bharat / state

15 టన్నుల రేషన్ బియ్యం పట్టివేత.. ఇద్దరిపై కేసు

author img

By

Published : Mar 20, 2021, 7:45 PM IST

అక్రమంగా తరలిస్తున్న 15 టన్నుల ప్రజా పంపణీ బియ్యాన్ని నందిగామ పోలీసులు సీజ్​ చేశారు. ఈ కేసులో ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ హరిప్రసాద్ తెలిపారు.

ration rice seized at anasagaram
రేషన్ బియ్యం పట్టివేత

కృష్ణా జిల్లా నందిగామ పోలీసులు 15 టన్నుల రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్నారు. నందిగామ శివారు అనాసాగరం వద్ద జాతీయ రహదారిపై విజయవాడ వైపు వెళ్తున్న ఓ లారీలో బియ్యాన్ని గుర్తించారు. రకరకాల సంచుల్లో ఉన్న 15 టన్నుల రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ హరిప్రసాద్ తెలిపారు. లారీని సీజ్​ చేసి.. ఇద్దరిపై కేసు నమోదు చేశామన్నారు.

ఇదీ చదవండి:

కృష్ణా జిల్లా నందిగామ పోలీసులు 15 టన్నుల రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్నారు. నందిగామ శివారు అనాసాగరం వద్ద జాతీయ రహదారిపై విజయవాడ వైపు వెళ్తున్న ఓ లారీలో బియ్యాన్ని గుర్తించారు. రకరకాల సంచుల్లో ఉన్న 15 టన్నుల రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ హరిప్రసాద్ తెలిపారు. లారీని సీజ్​ చేసి.. ఇద్దరిపై కేసు నమోదు చేశామన్నారు.

ఇదీ చదవండి:

విజయనగరంలో విషాదం.. రైలు కింద పడి యువతి మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.